2025లో విపత్తు, ఆర్థిక సంక్షోభం(Crisis) తప్పవని ఆధ్యాత్మికవేత్త బాబా వంగా అంచనా వేశారు. 9/11 దాడులు, డయానా మరణం, కొవిడ్-19ను ఆమె ముందే చెప్పింది. ఈ ఏడు వినాశకర ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయని.. ట్రంప్ సుంకాలు వాణిజ్యాన్ని దెబ్బతీయడం ‘మానవత్వ పతనానికి నాంది’ అని హెచ్చరించారు. బాబా వంగా అనే రచయిత రియో టాట్సుకి.. 1999లో ‘ది ఫ్యూచర్ యాజ్ ఐ సీ ఇట్’ అనే కామిక్ ను సృష్టించారు. ‘2020లో తెలియని వైరస్ కనిపిస్తుంది.. ఏప్రిల్ లో గరిష్ఠ స్థాయికి చేరుతుంది..’ అన్న జోస్యాన్ని జపాన్ టుడే ప్రచురించింది.
ఆమె అంచనాలు 15 సంవత్సరాల కాలచక్రానికి లోబడి ఉంటాయి. 2030లో ఏమీ జరగకపోతే దానర్థం.. మరో 15 ఏళ్లు అంటే 2045 వరకు ప్రమాదం ఉంటుందన్నది జోస్యం. చాలా సంవత్సరాల క్రితం బాబా వంగా మరణించినా.. ప్రపంచ సంఘటనల్ని అంచనా వేయగల అసాధారణ సామర్థ్యానికి ప్రసిద్ధి చెందారు. ఈ వార్త పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి… https://justpostnews.com/international/baba-vanga-prediction-on-disaster/