November 18, 2025
హిందూజా గ్రూప్ అధినేత సంజయ్ హిందూజా వివాహ వేడుకకు రూ.150 కోట్లు వెచ్చించారు. ఆయన పెళ్లి 2015లో జరిగింది. డిజైనర్ అనుసూయ మహతానీని...
సెకనుకు 61 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్న తోకచుక్కను నాసా అబ్జర్వేటరీ గుర్తించింది. సూర్యుడికి దగ్గరైనపుడు వేగం మరింత పెరిగి సెకనుకు 68.3 సెకన్లుగా...
బ్రెజిలియన్ మోడల్ పేరుతో హరియాణాలో 22 ఓట్లు పోలయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘స్వీటీ’, ‘సీమ’, ‘సరస్వతి’ పేర్లతో ఆమె...
కార్తీక శోభతో ఆలయాలు శోభాయమానంగా మారాయి. తెల్లవారుజామునుంచే భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి వేళ శివాలయాలు జనసంద్రంగా కనిపిస్తున్నాయి. ఆలయాలు, ఇళ్లల్లో...
పెరిగినట్లే పెరిగి బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. గత 19 రోజుల్లో రూ.11,000 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల...
టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ హస్తంపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఆయన తరఫు న్యాయవాది ఎల్.రవిచందర్,...
మతమార్పిడిపై రాజస్థాన్ తెచ్చిన చట్టం మీద ఆ రాష్ట్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే అక్కడి హైకోర్టులో ఎందుకు పిటిషన్ వేయలేదని...
ఓటరు జాబితా సవరణ(SIR) నేటి నుంచి డిసెంబరు 4 వరకు జరగనుంది. 9 రాష్ట్రాలు మధ్యప్రదేశ్, UP, రాజస్థాన్, బెంగాల్, గుజరాత్, తమిళనాడు,...
నిబంధనలు ఉల్లంఘిస్తే పెనాల్టీ(Penalty)లు, కఠిన చర్యలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వాహనాల స్పీడ్ లాక్ పై దృష్టిపెట్టాలంటూ రవాణా శాఖను...
బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి గాయాలు కాగా.. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. చేవెళ్ల...