శుభ్ మన్ గిల్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ హాఫ్ సెంచరీల(Fifty)తో ఆదుకోవడంతో న్యూజిలాండ్ తో మూడో టెస్టులో భారత్ గౌరవప్రదమైన స్కోరు...
CM రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి KTR పాదయాత్రలు చేస్తానని చెప్పడం హాస్యాస్పదమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు....
భారత్ తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ ను.. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్...
భారత్-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడి ఘర్షణ నెలకొన్న వాస్తవాధీన రేఖ(LAC) వద్ద.. నాలుగున్నరేళ్లకు మన బలగాలు పెట్రోలింగ్ నిర్వహించాయి. భారత బలగాలతోపాటు...
రాష్ట్ర పరిపాలన(Administration) సౌధమైన సచివాలయం(Secretariat) కొత్త భద్రతా సిబ్బంది చేతుల్లోకి వెళ్లింది. సెక్రటేరియట్ ప్రారంభం నుంచి విధుల్లో ఉన్న TGSP సిబ్బందిని మార్చి...
పండుగ సందర్భంగా పేలిన టపాసుల(Crackers)తో కంటి బాధితులు ఆసుపత్రికి క్యూ కట్టారు. హైదరాబాద్ సరోజినిదేవి ఐ హాస్పిటల్ కు 50 మందికి పైగా...
దేశ రాజధాని(Capital) ఢిల్లీ మరోసారి ప్రమాదం పడింది. దీపావళి వేళ బాణసంచా ప్రభావానికి తోడు పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెడుతుండటంతో వాయు...
KTR బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్(రాజ్ పాకాల)పై పోలీసుల విచారణ పూర్తయింది. జన్వాడ ఫాంహౌజ్ పార్టీ కేసులో పరారీలో ఉన్నట్లు ప్రకటించగా.. హైకోర్టు ఆదేశాలతో...
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) నూతన పాలక మండలిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. మీడియా సంస్థ అధినేత బొల్లినేని రాజగోపాల్ నాయుడు అధ్యక్షుడుగా 23...
హైదరాబాద్ నందినగర్లో మయోనైజ్ తిని మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఫుడ్ సేఫ్టీ(Food Safety) అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఉడకబెట్టని కోడిగుడ్లతో తయారుచేస్తున్న...