September 4, 2025
పార్టీ ఫిరాయించిన MLAల అంశంలో కీలక పరిణామం జరిగింది. BRS నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మందికి నోటీసులు జారీ చేస్తూ...
దాయాదుల పోరు(India-Pak) ఎలా ఉంటుందో, టికెట్లకు ఎంత డిమాండ్ ఉందనేందుకు భారత్-పాకిస్థాన్ మ్యాచులే ఉదాహరణ. ఈ నెల 19 నుంచి జరగబోయే ఛాంపియన్స్...
జగిత్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా S.I. ప్రాణాలు కోల్పోయారు. గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద ఘటన జరిగింది. S.I. శ్వేత...
రైలు ప్రమాదాల్ని నివారించేందుకు కొత్త విధానం రాబోతోంది. భారతీయ రైల్వే డెవలప్ చేసిన కవచ్ వ్యవస్థను వచ్చే ఏడాది(2026)లోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నట్లు...
తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి(కృష్ణప్రసాద్) ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన.. గోవాలో బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు వెళ్లి...
మహాకుంభమేళాలో భాగంగా ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం వద్ద జరిగిన తొక్కిసలాట(Stampede) దురదృష్టకరమన్న సుప్రీంకోర్టు.. చర్యలకు ఆదేశించలేమని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ అధికారులపై...
MLAల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కటొక్కటిగా కాకుండా రెండు పిటిషన్లను కలిపి విచారించనుంది. మాజీ మంత్రి KTR...
రాష్ట్రంలో మూడు MLC స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్ర స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఉపాధ్యాయ స్థానాలైన వరంగల్-ఖమ్మం-నల్గొండ, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్...