ఐదు సొసైటీల పరిధిలోని ఐదున్నర లక్షల మంది విద్యార్థులు, 30 వేల మంది సిబ్బంది(Staff) సమస్యలు పరిష్కరించాలంటూ గురుకులాల సిబ్బంది మహాధర్నా నిర్వహించారు....
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలకు దిగింది. పొద్దున్నుంచి భారీ బందోబస్తు నడుమ ఆయన నివాసంలో...
మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అసలే ఆర్థిక సంక్షోభం(Crisis)లో చిక్కుకున్న శ్రీలంకకు తాజా ఎలక్షన్లు గుదిబండలా తయారయ్యాయి. మొన్ననే అధ్యక్షుడి(President)గా ఎన్నికైన అనుర...
భారత భూభాగం(Territory)లోని ఏ ప్రాంతాన్ని పాకిస్థాన్ అని పిలవలేరు అంటూ హైకోర్టు జడ్జి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది దేశ ప్రాదేశిక...
మద్యం(Liquor) మినహా ఆహార పదార్థాల దుకాణాలు GHMC పరిధిలో అర్థరాత్రి 1 గంట వరకు తెరచుకునేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. హైదరాబాద్ లో రాత్రి...
2008 DSC బీఈడీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ DSCలో డీఈడీ అభ్యర్థులకు 30% SGTలు కేటాయించాలన్న నిర్ణయంతో నష్టపోయిన...
MBBS కౌన్సెలింగ్ ప్రక్రియ ఎల్లుండి(సెప్టెంబరు 26) నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి కన్వీనర్ కోటా ప్రొవిజనల్ మెరిట్ లిస్టును విడుదల చేశామని,...
మూసీ అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే వారికి ఇళ్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు(Orders) ఇచ్చింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతో బాధితులయ్యే వారి పేరిట...
తెలంగాణ ఉద్యోగుల JACకి పూర్తిస్థాయి కార్యవర్గం ఏర్పాటైంది. 205 భాగస్వామ్య సంఘాలు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమై కమిటీని ప్రకటించాయి. TNGOల...
ఓటుకు నోటు కేసులో విచారణ(Hearing)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కావాల్సిందేనని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఆయనతోపాటు నిందితులు అటెండ్ కాకపోవడంపై ఆగ్రహం(Fire)...