August 18, 2025
నాలుగో టెస్టులో భారత్ కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. రిషభ్ పంత్(Pant) పాదం ఎముక చిట్లడం(Fracture)తో ఆరు వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు...
విమానం కూలి రష్యాలో 49 మంది మృతిచెందారు. అంగారా ఎయిర్ లైన్స్ కు చెందిన AN-24 ప్లేన్.. అమూర్ రీజియన్లోని టైండా(Tynda) సమీపంలో...
ముంబయి రైళ్లలో బాంబు పేలుళ్లతో 180 మంది మృతిచెందిన ఘటనపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. నిందితులు నిర్దోషులంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై...
ఇంగ్లండ్ తో నాలుగో టెస్టులో నిలకడగానే ఆడిన భారత్.. అసలైన సమయంలో నాలుగు కీలక వికెట్లు చేజార్చుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిలదొక్కుకుంటున్న పంత్.....
అత్యంత భారీ వర్షాల ప్రమాదమున్నందున 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్(Adilabad), కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్...
ఏం కావాలనుందని అడిగితే బతకాలని ఉందని చెప్పే ధైర్యం చేయలేదని పవన్ కల్యాణ్ అన్నారు. అన్నయ్య కొడతాడన్న భయంతోనే ఆ మాట చెప్పలేదని...
పార్లమెంటు సమావేశాల(Sessions) కోసం నిమిషానికయ్యే ఖర్చు భారీగా ఉంటుంది. రూ.1.25 లక్షల చొప్పున లోక్ సభ, రాజ్యసభకు కలిపి రూ.2.5 లక్షలు ఖర్చవుతోంది....
తెలంగాణను గౌరవిస్తే ఉపరాష్ట్రపతి పదవిని BJP సీనియర్ నేత బండారు దత్తాత్రేయ(Dattatreya)కు ఇవ్వాలని CM రేవంత్ అన్నారు. రాష్ట్రానికి ప్రాతినిధ్యం ఉండాలని కోరుకుంటున్నందున...