అజహరుద్దీన్ కు మంత్రి పదవి కేటాయించిన వేళ దాన్ని ఆశించి నిరాశపడ్డ సీనియర్ నేతలకు కీలక పదవులు దక్కాయి. MLA ప్రేమ్ సాగర్...
MLAల అనర్హతపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం జరిగింది. విచారణకు మరో 2 నెలల గడువివ్వాలని కోర్టును స్పీకర్ కోరారు. పార్టీ ఫిరాయించారని 10...
మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్(Azharuddin) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. 2023లో జూబ్లీహిల్స్ నుంచి...
సంస్థానాల్ని విలీనం చేసి దేశ ఐక్యతను చాటిన భారత ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దేశవ్యాప్తంగా ఆయన...
భారత్-ఆస్ట్రేలియా రెండో టీ20 ఈరోజు జరగనుంది. మధ్యాహ్నం 1:45 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. మెల్ బోర్న్(Melbourne) వేదికగా జరిగే మ్యాచ్ కోసం...
మహిళల ప్రపంచకప్(World Cup)లో భారత్ సంచలన విజయం సాధించింది. సెమీస్ లో ఆసీస్ పై ఘనంగా గెలిచింది. తొలుత ఆస్ట్రేలియా 338కి ఆలౌటైతే,...
తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో భారీ నష్టం సంభవించింది. మొత్తంగా రూ.5,265 కోట్ల నష్టం వాటిల్లినట్లు యంత్రాంగం గుర్తించింది. మొంథా తుపానును అంచనా...
దేశ సర్వోన్నత న్యాయస్థానాని(Supreme Court)కి నూతన ప్రధాన న్యాయమూర్తి నియమితులయ్యారు. 53వ CJIగా జస్టిస్ సూర్యకాంత్ ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుత...
మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. లిచ్ ఫీల్డ్(119; 93 బంతుల్లో 17×4, 3×6), ఎలిసే పెర్రీ(77), గార్నర్(63)తో ఆ...
CM రేవంత్ రెడ్డి రేపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో చేపట్టే పర్యటనకు ఇంఛార్జి మంత్రులు...