దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఐదో విడత పోలింగ్ లో తొలి రెండు గంటల్లో 10.28 శాతం ఓటింగ్(Voter Turnout) నమోదైనట్లు ఎన్నికల సంఘం...
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో రేపు(ఈనెల 20) ఐదో విడత(Fifth Phase) పోలింగ్ సాగనుండగా ప్రధానమంత్రి మోదీ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. విపక్ష ఇండియా...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చరిత్ర సృష్టించింది. వరుసగా ఆరో విజయం(Sixth Win)తో చెన్నై సూపర్ కింగ్స్(CSK)ను మట్టి కరిపించి ‘ప్లేఆఫ్స్’లోకి ప్రవేశించింది. అంతకుముందు...
వచ్చే నాలుగు రోజుల(Four Days) పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, 40-50...
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting)కు ఎన్నికల సంఘం నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్...
న్యాయపరమైన(Legal Issues) ఆటంకాలు తొలగినా అడుగు ముందుకు పడని ఉపాధ్యాయుల బదిలీలు(Transfers), పదోన్నతుల(Promotions)పై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వీలైనంత త్వరగా షెడ్యూల్...
రాష్ట్రవ్యాప్తంగా(Statewide) అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ జంటనగరాల్లో(Twin Cities) కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉద్యోగులంతా ఆఫీసుల నుంచి బయల్దేరే సమయంలో వాన...
రాష్ట్రంలో నిన్న జరిగిన లోక్ సభ ఎన్నికల పోలింగ్ లెక్కలు పూర్తయ్యాయి. మొత్తం 17 నియోజకవర్గాలకు గాను 65.67 శాతం ఓటింగ్ పడినట్లు...
ఎన్నికల సంఘం ఆదేశాల(Directions) మేరకు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల్ని ఆదుకోవాలని ఉద్యోగ సంఘమైన TSUTF...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు మొత్తం రూ.3.02 కోట్ల ఆస్తులున్నట్లు ఎన్నికల అఫిడవిట్ ద్వారా తెలియజేశారు. ఇప్పటికీ సొంత ఇల్లు, కారు లేదన్నారు....