ఎన్నికల సంఘం ఆదేశాల(Directions) మేరకు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల్ని ఆదుకోవాలని ఉద్యోగ సంఘమైన TSUTF...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు మొత్తం రూ.3.02 కోట్ల ఆస్తులున్నట్లు ఎన్నికల అఫిడవిట్ ద్వారా తెలియజేశారు. ఇప్పటికీ సొంత ఇల్లు, కారు లేదన్నారు....
పతంజలి అడ్వర్టయిజ్మెంట్ల(Advertisements) కేసులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) ప్రెసిడెంట్ కు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. తీర్పునే ఎగతాళి చేసినట్లు మాట్లాడటంతో IMA...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra Modi) లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి బరిలోకి దిగుతున్న ఆయన...
ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత అవగాహన కల్పిస్తున్నా మేం మారేది లేదని(No Change) నిరూపించారు హైదరాబాద్ ఓటర్లు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్...
రాష్ట్రంలో జరుగుతున్న లోక్ సభ నియోజకవర్గాల పోలింగ్ లో భాగంగా పలు నియోజకవర్గాల్లో ఓటింగ్ ముగిసింది. మధ్యాహ్నం 4 గంటలకు పోలింగ్...
మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 52.32 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికం(Highest)గా జహీరాబాద్ లో 63.96 శాతం పోలైతే ఖమ్మం సెగ్మెంట్...
కమలం పార్టీ(BJP) హైదరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై కేసు నమోదైంది. పోలింగ్ కేంద్రంలో ముస్లిం మహిళతో జరిగిన వాగ్వాదాన్ని ఎన్నికల సంఘం...
సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ సందర్భంగా జనగామ నియోజకవర్గంలో జగడం చోటుచేసుకుంది. ఇరు పార్టీల(Two Parties)కు చెందిన నేతలు పోలింగ్ సెంటర్ వద్ద హడావుడి...
పొద్దున 11 గంటల వరకు నిదానంగా సాగిన లోక్ సభ ఎన్నికల పోలింగ్(Polling) మధ్యాహ్నానికి ఊపందుకుంది. ఎండని సైతం లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్...