ఏడు విడతలుగా ముగిసిన 2024 సార్వత్రిక ఎన్నిక(General Elections)ల్లో ఏ పార్టీ అధికారం చేపడుతుందనేదానిపై సర్వే సంస్థలు నిర్ణయాన్ని ప్రకటించాయి. ఇందులో మరోసారి...
ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్(Exit Polls) ఫలితాలు వచ్చేశాయి. ఎన్నికల సంఘం నిషేధం గడువు ముగియడంతో వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను...
గ్రూప్-1 హాల్ టికెట్లను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) అందుబాటులోకి తెచ్చింది. ఈనెల 9న జరిగే పరీక్ష కోసం హాల్ టికెట్లు విడుదలయ్యాయి....
భానుడి భగభగలతో దేశమంతా అతలాకుతలం అవుతున్న వేళ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. అంచనాల కన్నా ముందుగానే దేశవ్యాప్తంగా వర్షాలు(Rains) ఉంటాయని...
రెండు నెలల పాటు సాగుతున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేడు తుది విడత పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఏడో దశ(Seventh Phase)లో 57 నియోజకవర్గాల్లో...
రాష్ట్రంలో మరో భారీ కుంభకోణం వెలుగుచూసింది. గొర్రెల పంపిణీ(Sheep Distribution) పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని అవినీతి నిరోధక శాఖ(ACB) గుర్తించింది....
దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మహారాష్ట్రలోని నాగ్ పూర్లో శుక్రవారం నాడు 56 డిగ్రీలు దాటింది. అయితే ఇంకా దీన్ని వాతావరణశాఖ ప్రకటించాల్సి ఉంది....
బ్యాంకింగ్, మెటల్ రంగాలు రాణించడంతో స్టాక్ మార్కెట్లు(Stock Markets) జీవితకాల గరిష్ఠాల(Lifetime Highs)ను నమోదు చేసుకున్నాయి. BSE సెన్సెక్స్ 76.000 బెంచ్ మార్క్...
అప్రతిహత విజయాలతో అగ్రస్థానం నిలబెట్టుకుని… అలవోకగా ప్రత్యర్థుల్ని మట్టికరిపించి ఫైనల్ చేరుకుని… తనకు తిరుగులేదన్న రీతిలో దూసుకువచ్చి… ఏకంగా కప్పునే ఎగరేసుకుపోయింది కోల్...
1/2.. 2/6.. 3/21.. 4/47.. లీగ్ దశలో 250కి పైగా స్కోర్లతో హడలెత్తించిన హైదరాబాద్ ఇదేనా అన్న రీతిలో తుది పోరులో చేతులెత్తేసింది...