June 30, 2025
మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 52.32 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికం(Highest)గా జహీరాబాద్ లో 63.96 శాతం పోలైతే ఖమ్మం సెగ్మెంట్...
కమలం పార్టీ(BJP) హైదరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై కేసు నమోదైంది. పోలింగ్ కేంద్రంలో ముస్లిం మహిళతో జరిగిన వాగ్వాదాన్ని ఎన్నికల సంఘం...
సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ సందర్భంగా జనగామ నియోజకవర్గంలో జగడం చోటుచేసుకుంది. ఇరు పార్టీల(Two Parties)కు చెందిన నేతలు పోలింగ్ సెంటర్ వద్ద హడావుడి...
పొద్దున 11 గంటల వరకు నిదానంగా సాగిన లోక్ సభ ఎన్నికల పోలింగ్(Polling) మధ్యాహ్నానికి ఊపందుకుంది. ఎండని సైతం లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్...
ఎన్నికల విధుల్లో తీవ్ర విషాద ఘటనలు కనిపించాయి. తమకు కేటాయించిన బాధ్యతల్లో భాగంగా పోలింగ్ సెంటర్లకు చేరుకున్న ఉద్యోగులు(Employees) ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. పొద్దున్నుంచి...
లోక్ సభ ఎన్నికల్లో(Loksabha Elections) ఓటు వేసేందుకు ఓటర్లు నిదానంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. దీంతో తొలి నాలుగు గంటల్లో పావు శాతం...
ఎన్నికలు వస్తున్నాయంటే అందులో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు ముందుగానే సమాచారం ఇస్తారు. EC ఆదేశాల మేరకు ప్రతి ఉద్యోగి తన బాధ్యతను పూర్తి...
ఢిల్లీ క్యాపిటల్స్(DC) కెప్టెన్ రిషభ్ పంత్ కీలక మ్యాచ్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. స్లో ఓవర్ రేట్(Slow Over Rate) కారణంగా...
భారతీయ జనతా పార్టీ(BJP) ఉన్నంతవరకు పాక్ ఆక్రమిత కశ్మీర్(POK) మనదే అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పీవోకే మొత్తం...
అసలే ఎన్నికల కాలం… ఎండాకాలం. ఈ సీజన్లో బీర్ల(Beers)కు ఎక్కడలేని గిరాకీ. చల్లని బీర్ తాగి రిలాక్స్ అవుదామనుకునే మందుబాబులకు ప్రస్తుతం పెద్ద...