November 18, 2025
గ్రూప్-1 రీవాల్యుయేషన్ చేపట్టాలంటూ సంచలన తీర్పునిచ్చిన హైకోర్టు.. TGPSCకి రెండు ఆప్షన్లు ఇచ్చింది. తమ ఆదేశాలు పాటించకపోతే మరోసారి మెయిన్స్ నిర్వహించాల్సి ఉంటుందని...
గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇప్పటికే ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ మళ్లీ మూల్యాంకనం చేపట్టాలని TGPSCని ఆదేశించింది....
బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,360 పెరిగి రూ.1,10,290గా ఉంది....
ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. 10 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతోంది. ఇప్పటికే NDA, ఇండీ కూటమిల్లోని...
ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి సూచనలు కిందిస్థాయికి అందనందున సుప్రీం ఆదేశాలు అమలు కావట్లేదంటూ కపిల్ సిబల్ వాదించారు. పౌరసత్వానికి రుజువుగా ఆధార్...
ఓటర్లు సమర్పించిన ఆధార్ కార్డుల ప్రామాణికత, వాస్తవికతను ధ్రువీకరించే హక్కు ECకి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే EC చెప్పినట్లు 11...
కమలం పార్టీ(BJP) రాష్ట్ర కమిటీని అధిష్ఠానం ప్రకటించింది. ముగ్గురు జనరల్ సెక్రటరీలు, ఎనిమిది మంది ఉపాధ్యక్షులు అందులో ఉన్నారు. ఏడు మోర్చాలకు అధ్యక్షుల...
కాళేశ్వరం(Kaleswaram) ప్రాజెక్టు నీటిపై ముఖ్యమంత్రి రేవంత్ క్లారిటీ ఇచ్చారు. ప్రాజెక్టు కూలిందని ప్రచారం చేసి ఇప్పుడదే నీటిని వాడుతున్నారంటూ KTR చేసిన ఆరోపణల్ని...
సోషల్ మీడియాపై విధించిన నిషేధం నేపాల్ లో ఆందోళనలకు దారితీసింది. రాజధాని ఖాట్మండు(Kathmandu) వీధులు యువకుల నినాదాలతో మార్మోగాయి. పార్లమెంటు వైపు దూసుకుపోతుండగా...
ఒకవైపు BJP నేతృత్వంలోని NDA కూటమి.. మరోవైపు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండీ కూటమి.. కళ్లముందు ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. ఇలాంటి పరిస్థితుల్లో BRS స్టాండ్...