ప్రధానమంత్రి మోదీ(Modi)పై కాంగ్రెస్ అధ్యక్షుడు(AICC Chief) మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంటెలిజెన్స్ నివేదికతోనే గత నెలలో ప్రధాని జమ్మూకశ్మీర్ టూర్...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబులాపురం మైనింగ్ కేసు(OMC)లో ఐదుగురిని దోషులుగా తేల్చిన నాంపల్లి CBI కోర్టు.. మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. గాలి...
TGSRTC కార్మికులు చేపట్టబోయే సమ్మె(Strike) వాయిదా పడింది. యూనియన్లతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు ఫలించాయి. సమస్యల పరిష్కారంపై...
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)లో పాకిస్థాన్ కు గట్టి షాక్ తగిలింది. కశ్మీర్(Kashmir) అంశంతో పక్కదారి పట్టించాలని చూడటంపై సభ్య దేశాలు ప్రశ్నల వర్షం...
ప్రపంచ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఈ ఏడాదే అవతరించనుంది. జపాన్(Japan)ను అధిగమించి ఆ స్థానానికి చేరుకుంటుందని తన తాజా నివేదికలో...
ఇక సమరమే అంటూ ఉద్యోగ సంఘాలు ఇచ్చిన వార్నింగ్ పై CM రేవంత్ స్పందించారు. ఆ సమరం ప్రజలపైనేనా అంటూ అసహనం వ్యక్తం...
బ్రిటిష్ వలసరాజ్య దోపిడీకి నిదర్శనంగా నిలిచిన కోహినూర్ వజ్రం(Diamond) త్వరలోనే భారత్ కు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో పర్యటిస్తున్న బ్రిటన్ సాంస్కృతిక,...
భారత్ తో యుద్ధం వస్తే పాకిస్థాన్ పని 4 రోజుల్లోనే ఖతమవుతుందని వార్తా సంస్థ ANI అంచనా వేసింది. మందుగుండు కొరతతో కేవలం...
యుద్ధం(War)తోనే కాదు.. ప్రత్యర్థిని పరోక్షంగానూ దెబ్బకొట్టొచ్చని నిరూపించింది భారత్. పహల్గామ్ దాడి తర్వాత దాయాదిని కోలుకోకుండా చేస్తున్న కేంద్రం.. తాజాగా ఆ దేశ...
తెలంగాణ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary)గా కె.రామకృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక శాఖలో కీలకంగా వ్యవహరించిన ఆయన.. వరుసగా 11 బడ్జెట్లు...