టెట్(TET) విషయంలో రాష్ట్ర పభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. చాలా సంవత్సరాలుగా DSC నోటిఫికేషన్ లేకపోవడంతో అభ్యర్థుల్లో నెలకొన్న నిరాశానిస్పృహల్ని గుర్తించిన...
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ EO(Excutive Officer)పై వేటు పడింది. ఆయన్ను బదిలీ(Transfer) చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రొటోకాల్ రగడ...
నేటితో ముగిసిపోయిన గ్రూప్-1 దరఖాస్తుల గడువును రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) పొడిగించింది. మరో రెండు రోజుల పాటు అప్లికేషన్ల గడువును పొడిగిస్తున్నట్లు...
మహిళా సంఘాలకు విరివిగా పథకాలు ప్రకటిస్తున్న కాంగ్రెస్ సర్కారు.. మరికొన్ని పనుల్ని సైతం వారికే అప్పగిస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వ బడులకు సంబంధించి యూనిఫామ్స్...
భారతీయ జనతాపార్టీ తమ లోక్ సభ అభ్యర్థులకు సంబంధించి రెండో జాబితా(Second List)ను విడుదల చేసింది. ఇందులో రాష్ట్రానికి చెందిన ఆరు స్థానాలకు...
బహుళ(Multiple) వార్ హెడ్లను మోసుకెళ్లే అగ్ని-5 క్షిపణిని సోమవారం నాడు భారత్ విజయవంతం(Successful)గా ప్రయోగించింది. శత్రువుకు చెందిన విభిన్న ప్రాంతాల్లో ఏక కాలంలో...
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. పొద్దున 11 గంటల నుంచి నష్టాల బాటలో కొనసాగుతున్న మార్కెట్లు సాయంత్రం అదే తీరుగా ముగిశాయి....
తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి భారత్ రాష్ట్ర సమితి(BRS) ప్రభుత్వ పదేళ్ల పాలనా కాలంలో పరిపాలన వ్యవహారాల్ని TSగా అమలు చేస్తే.. ఇప్పుడు దాని...
గ్రూప్-1 పరీక్షలు అంటేనే తెలుగు రాష్ట్రాల్లో గందరగోళంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో రెండుసార్లు రద్దయిన గ్రూప్-1 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ అదే పరిస్థితికి...
బెంగళూరు బాంబు పేలుడు కేసులో కీలక ముందడుగు పడింది. ప్రధాన నిందితుణ్ని NIA(National Investigation Agency) అదుపులోకి తీసుకున్నట్లు జాతీయ మీడియాలో ప్రచారం...