November 21, 2025
అధికారంలోకి వస్తే ‘ధరణి’ పోర్టల్ ను ఎత్తివేసి భూ యాజమాన్య హక్కుల్ని అందుబాటులో ఉంచుతామని ప్రకటించిన మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం మార్పులకు శ్రీకారం...
కొత్త నోటిఫికేషన్… పోస్టుల సంఖ్య రెట్టింపుతో… డీఎస్సీ నోటిఫికేషన్(Notification) విడుదలైంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో ఈ నోటిఫికేషన్ ను...
హైదరాబాద్ గచ్చిబౌలి రాడిసన్ హోటల్ లో జరిగిన మత్తుపదార్థాల(Drugs) పార్టీలో.. సినీ పెద్దల ప్రమేయం బయటపడుతున్నది. CC కెమెరాల ఫుటేజీల్ని డిలీట్ చేసిన...
ఓపెనర్ కిరణ్ నవ్ గిరె(Navgire) విధ్వంసం సృష్టించడంతో మహిళల ఐపీఎల్ లో ముంబయిపై UP వారియర్స్ ఘన విజయాన్ని అందుకుంది. బెంగళూరు చిన్నస్వామి...
ఇప్పటికే నీటిపారుదల, పశుసంవర్ధక శాఖలపై పూర్తిస్థాయి విచారణ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం… తాజాగా మరో అంశంపైనా చర్యలు తీసుకోవాలని చూస్తున్నది. ఔటర్ రింగ్...
రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ ఐదుగురిలో ముగ్గురు కలెక్టర్లుగా స్థాన చలనం పొందారు. బదిలీ అయిన అధికారులు… రాహుల్...