అభిమానుల పట్ల మరోసారి విజయ్ దేవరకొండ ఉదారత చూపించారు. ‘ఖుషి’ సినిమా ద్వారా తాను సంపాదించిన మొత్తంలో రూ.కోటిని వంద కుటుంబాలకు పంచనున్నట్లు...
ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత్-పాక్ మ్యాచ్ రద్దవడంతో అభిమానుల్లో ఒకటే నిరాశ. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో ఈ నెల 2న నిర్వహించిన ఈ...
‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ నందించిన డైరెక్టర్ హరీశ్ శంకర్.. తాజాగా మరో మూవీలోనూ పవన్ ను న్యూ లుక్స్...
కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒప్పంద, ప్రత్యేక ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ(Regularization)కు అనుమతి ఇచ్చింది. సాంఘిక సంక్షేమ(Social Welfare) గురుకులాల్లో...
జనాభాలో కీలక స్థాయిలో ఉన్న బీసీలకు రాజకీయ ప్రాధాన్యం దక్కడం లేదన్నది అందరికీ తెలిసిన మాటే. 20 శాతం లేని మూడు అగ్ర...
క్రికెట్ పసికూన నేపాల్.. అగ్రశ్రేణి భారత జట్టుకు గట్టి పోటీనిచ్చింది. ఆసియా కప్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో టీమ్ఇండియా బౌలర్లను...
రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. 16 మంది పేర్లతో కూడిన లిస్టును ప్రకటించగా.. ఇందులో రాష్ట్రానికి...
రాష్ట్రంలో మరో కొత్త రెవెన్యూ డివిజన్ తోపాటు ఓ మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో ఈ...
డబ్బులు డిమాండ్ చేస్తూ ఇద్దరు పోలీసు సిబ్బంది ఏసీబీ(Anti Corruption Bureau)కి పట్టుబడ్డారు. అందులో ఒకరు అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ కాగా...
నల్గొండ జిల్లాలో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చండూరును రెవెన్యూ డివిజన్ గా ప్రతిపాదిస్తూ ఆదేశాలిచ్చింది....