September 19, 2024
కొత్త బాధ్యతల్లో చేరాల్సిన అధికారులు ముందుగా విందు చేసుకున్నారు. ఫ్రెండ్స్ తో కలిసి రెస్టారెంట్ కు వెళ్లి గొడవ పడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్...
నిజామాబాద్ పీఎఫ్ఐ ఉగ్రవాద కుట్ర కేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్టు చేసింది. రాష్ట్రం వదిలి పారిపోయినా, పేరు మార్చుకున్నా,...
25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, వారంతా బీజేపీలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేయాల్సిందేనని కమలం పార్టీ రాష్ట్ర...
అసెంబ్లీకి వెళ్లకుండా ఎవరు అడ్డుకుంటారో చూస్తానని, దమ్ముంటే అడుగుపెట్టకుండా తనను ఆపాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సవాలు విసిరారు. అసెంబ్లీలో అడుగుపెట్టకుండా...
జనసేన అధినేత పవన్ కల్యాణ్… వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు. అన్నవరం సత్యదేవునికి పూజలు నిర్వహించిన అనంతరం.. వారాహి యాత్ర అధికారికంగా ప్రారంభమైంది....
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఒక్కొక్కరు పెళ్లి పీటలెక్కుతున్నారు. ఐపీఎల్ సీజన్ ముగియడంతో… వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ మధ్యనే ఓపెనర్ రుతురాజ్...
హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఈ తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. వ్యాపార దిగ్గజాలుగా పేరుపొందిన ముగ్గురు...
తుపాను ప్రభావానికి 150 కి.మీ. వేగంతో వీచే గాలులతో నష్టం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో… ప్రజల తరలింపు ప్రారంభమైంది. గుజరాత్...
సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఏటికేడు పెరిగిపోతూనే ఉన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న మోసాల వల్ల గత రెండేళ్లలో రూ.587 కోట్లు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి....
రాష్ట్రంలో కొత్తగా 17 బీసీ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ విద్యాసంవత్సరం...