మరోసారి భారీ భూకంపం సంభవించి 600 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అఫ్గానిస్థాన్(Afghanistan)లో జరిగింది. మరో వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. నూర్ గుల్,...
వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థుల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) సంచలన తీర్పునిచ్చింది. తెలంగాణలో MBBS, డెంటల్ సీట్ల కేటాయింపులో వరుసగా నాలుగేళ్ల...
కాళేశ్వరం కమిషన్ నివేదికపై మరోసారి KCR, హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర విచారణ కోసం వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను...
ఉగ్రవాదం(Terrorism)పైనే భారత్ పోరాటమని ప్రధాని మోదీ అన్నారు. గత ఏడు దశాబ్దాలుగా టెర్రరిజంపైనే పోరాటం సాగిస్తున్నామని షాంఘై సహకార సదస్సు(SCO)లో స్పష్టం చేశారు....
చేతుల్లో చేయి వేసి(Shake Hand) ముచ్చట.. ఆలింగనాల(Hugs)తో సందడి.. ఆప్యాయ పలకరింపులతో అన్ని దేశాలను ఆశ్చర్యానికి గురిచేశారు భారత్-రష్యా-చైనా దేశాధినేతలు. షాంఘై...
కాళేశ్వరం(Kaleswaram) ప్రాజెక్టుపై జస్టిస్ పి.సి.ఘోష్ ఇచ్చిన నివేదిక మీద అసెంబ్లీలో చర్చ ప్రారంభమైంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదికను...
ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ సేవలపై కోరుట్ల MLA కల్వకుంట్ల సంజయ్ పలు సూచనలు చేశారు. అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లుపై...
ఏడేళ్ల తర్వాత చైనాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ(Modi).. ఆ దేశాధ్యక్షుడు షీ జిన్ పింగ్(Jinping)తో కీలక ఒప్పందాలపై చర్చించారు. సరిహద్దు భద్రత, కైలాస...
అసెంబ్లీ సమావేశాల్లో రెండోరోజు ప్రారంభం నుంచే చర్చ వాడీవేడిగా సాగింది. తొలుత గంగుల(Gangula) కమలాకర్, మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) మధ్య మాటలయుద్ధం...
ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. 2 వేల పడకల అత్యాధునిక మెడికల్ సిటీ నిర్మించాలని భావిస్తోంది....