జాతుల ఘర్షణతో అట్టుడుకుతున్న మణిపూర్ లో మారణహోమం ఆగట్లేదు. శనివారం దుండగులు జరిపిన కాల్పుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు...
తిరుమల శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు వేచి చూస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి దర్శనానికి 18 గంటలు పడుతున్నది....
బస్సు నదిలో పడి నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 24 మందికి గాయాలైన ఘటన ఝార్ఖండ్ లో జరిగింది. ప్రమాదం(Incident) జరిగిన సమయంలో...
ఫస్ట్ టీ20లో ఘోర పరాజయం పాలైన భారత జట్టు నేడు వెస్టిండీస్ తో రెండో మ్యాచ్ ఆడనుంది. బ్యాటర్లు పూర్తిగా విఫలమవడంతో బోల్తా...
నల్గొండ జిల్లా పెద్దఆడిశర్లపల్లి(పీఏ పల్లి) మండలంలో మరో కొత్త మండలం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కు ఎట్టకేలకు మోక్షం లభించింది. ”గుడిపల్లి’ మండల...
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ గురుకుల టీచర్స్ భారీ ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసనకు దిగారు. బోధన సమయాన్ని...
ఆర్టీసీ విలీన ప్రక్రియ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిల్లుపై మరిన్ని సందేహాలు లేవనెత్తిన గవర్నర్… ఆర్టీసీ ఉద్యోగుల...
చంద్రయాన్-3 ప్రయోగించిన 22 రోజులకు మరో కీలక ప్రక్రియను ఇస్రో(ISRO) సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది. చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3ని ప్రవేశపెట్టింది....
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)కి కొత్త ఛైర్మన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. YCP సీనియర్ లీడర్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ పదవికి...
RTC సిబ్బంది బిల్లుకు సంబంధించి గవర్నర్ భుజాలపై గన్ను పెట్టి బద్నాం చేస్తున్నారని BJP జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు....