ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కేసులో విచారణను వేగంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును అభ్యర్థించింది. పిటిషన్ల వల్ల ఉద్యోగుల్లో అయోమయ పరిస్థితి నెలకొందని...
ఆర్థిక వెనుకబడిన వర్గాల(EWS) రిజర్వేషన్లు కల్పించేలా చూడాలంటూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్టేట్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డుకు హైకోర్టు నోటీసులు...
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వేతన సవరణ కమిషన్(PRC)ని నియమిస్తామని తెలియజేసింది. వేతన సవరణ కమిషన్ తోపాటు IRను...
అసెంబ్లీ మీటింగ్స్ మూడు రోజులు జరిగితే ఏం మాట్లాడుతమని BJP సీనియర్ MLA ఈటల రాజేందర్ అన్నారు. సభకు బాధ్యత ఉందని, ప్రజల...
మేము మాట్లాడితే మాట్లాడుతున్నవు అంటరు.. మాట్లాడకపోతేనేమో మాట్లాడుతలేవు అంటరు.. ఇదేమైనా బాగుందా అంటూ కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి అన్నారు. ‘కేంద్ర ప్రభుత్వాన్ని...
హత్యకు గురైన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు కేసులో నిందితులను నేరస్థులుగా ధ్రువీకరిస్తూ కోర్టు జైలు శిక్ష విధించింది. జీవితఖైదుతోపాటు ఫైన్ విధిస్తూ భద్రాద్రి...
రాష్ట్ర కాంగ్రెస్ లోని పలువురు ముఖ్య నేతల మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయన్న ప్రచారం నడుమ హస్తం పార్టీ తాజాగా స్క్రీనింగ్ కమిటీని...
కాంగ్రెస్ పార్టీ పోరాటానికి భయపడి రుణమాఫీని తీసుకువచ్చారని, అందుకోసం లిక్కర్ నే KCR నమ్ముకున్నారని PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. KCR...
నిజానిజాలు నిర్ధారించేందుకు గాను వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే చేసేందుకు అలహాబాద్ హైకోర్టు అనుమతినిచ్చింది. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) సర్వేకు...
ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్ సొంతం చేసుకున్న భారత జట్టు నేటి నుంచి వెస్టిండీస్ తో టీ20 సిరీస్ ఆడనుంది. పొట్టి ఫార్మాట్...