బుట్ట బొమ్మ పూజా హెగ్డే టాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో ఒకరు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలతో నటించింది. సూపర్స్టార్...
కుటుంబం బాగుపడితే చాలని వారికి దేశం గురించి అవసరం లేదని విపక్షాలపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘ఫ్యామిలీ ఫస్ట్.. నేషన్ నథింగ్’ అని...
గుజరాత్ హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం(supreme court) విచారణకు...
ఉగ్రవాదుల ఏరివేతకు జమ్మూకశ్మీర్ లో చేపట్టిన ‘ఆపరేషన్ త్రినేత్ర’లో భాగంగా సైన్యం.. నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. రెండో రోజు నాడు సైన్యం, పోలీసులు...
ఉత్తరాదిలో కురుస్తున్న వర్షాలు ప్రజా జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. ఇప్పటికే దిల్లీలోని ఎర్రకోట సహా చారిత్రక కట్టడాలన్నీ నీటిలో చిక్కుకోగా ఇప్పుడు తాజ్...
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల(piligrims) కోసం దర్శన కోటా టికెట్లను తితిదే విడుదల చేస్తుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం షెడ్యూల్(schedule) ప్రకారం శ్రీవారి...
ప్రజలకు ఇచ్చిన హామీల్లో CM కేసీఆర్ ఏ ఒక్కటీ నెరవేర్చలేదంటూ భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పట్టణ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్(complaint)...
కేరళ మాజీ CM, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నారు....
అధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు వెళ్లే వారికి పరిస్థితి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇతరుల సహకారం తీసుకోవడంలో విజయం సాధిస్తారు....
దేశంలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి(NITI) ఆయోగ్(aayog) రూపొందించిన నేషనల్ పావర్టీ ఇండెక్స్ ద్వారా వెల్లడైంది. ఒడిశా, రాజస్థాన్,...