April 20, 2025
నేషనల్ క్యాపిటల్ దిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు సృష్టిస్తున్న బీభత్సానికి 19 మంది మృత్యువాత పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టితో...
పనితీరు ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలవడం మాత్రం అంత ఈజీ కాదని BJP ప్రెసిడెంట్ JP నడ్డా హెచ్చరించారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్...
నాలుగు రోజులుగా టెన్షన్ నడుమ కొనసాగుతున్న యాషెస్ సిరీస్ థర్డ్ టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా విధించిన 251 పరుగుల లక్ష్యాన్ని...
సమస్యల పరిష్కారం కోసం RTC యూనియన్లు.. మళ్లీ ఉద్యమం దిశగా బాట పడుతున్నాయి. యూనియన్లు రద్దు చేస్తే సమస్యల్ని రెండేళ్లలో పరిష్కరిస్తామని హామీ...
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిట్టకండ్రిగ వద్ద లారీ-కారు ఢీకొని ఆరుగురు మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయి....
యాదాద్రి శ్రీలక్షీనరసింహస్వామి ఆలయం భక్తుల రద్దీతో కిక్కిరిసింది. స్వయంభువుడికి ఆర్జిత పూజలతోపాటు క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి సహస్ర నామార్చనల పర్వాలు విశేషంగా చేపట్టారు. వేకువజామునే...
ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు థియేటర్లలో ఆడియన్స్ ను మెప్పించక చతికిలపడుతున్నాయి. కానీ అవే మూవీస్ OTTల్లోకి వచ్చేసరికి దుమ్ము రేపుతున్నాయి. ఇప్పుడు...
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారికి బోనాలు సమర్పించే క్రతువు ఘనంగా మొదలైంది. వేకువజాము నుంచే అమ్మవారి...