రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో ముఖ్యమంత్రి K.చంద్రశేఖర్ రావు మీటింగ్ నిర్వహించారు. చాలా కాలం తర్వాత గవర్నర్, CM మీటింగ్ నిర్వహించడం...
రాష్ట్రంలో మరో MLAపై అనర్హత వేటు పండింది. గత ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న కారణంతో గద్వాల MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని...
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ కు ముందడుగు పడుతోంది. లక్షల మంది అభ్యర్థుల ఎదురుచూపులకు ఇక తెరపడబోతోంది. రాష్ట్రంలో రెండు రోజుల్లో...
మనం ఏదైనా సాధించినపుడు మనకు మనమే ఆస్వాదించడం మనసుకు సాంత్వన.. అదే నలుగురితో పంచుకుంటే అదో ఆనందం.. కానీ చుట్టూ ఉన్నవారితో దాన్ని...
చంద్రుడిపై అసాధారణ లోహాలు, ప్రకృతి వనరులున్నాయన్న కోణంలో పంపిన చంద్రయాన్-3.. తన పనిని ప్రారంభించింది. నిన్న సాయంత్రం 6:03 గంటలకు సౌత్ పోల్...
హైదరాబాద్ మియాపూర్ సమీపంలోని హోటల్ లో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ జనరల్ మేనేజర్(GM) దేవేందర్ మృతి చెందారు. మదీనాగూడలోని సందర్శిని హోటల్ లోకి...
ఐర్లాండ్ తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ లో భారత్ విజేతగా నిలిచింది. వర్షం వల్ల ఒక్క బాల్ పడకుండానే మూడో మ్యాచ్...
తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ(Rush) కొనసాగుతున్నది. టోకెన్లు లేని భక్తుల దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. స్వామి వారి సర్వ...
హైదరాబాద్ లోని మియాపూర్ లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మదీనాగూడ సందర్శిని హోటల్ లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. హోటల్ జనరల్ మేనేజర్(GM)...
పుతిన్ సర్కారు తీరును వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసిన యెవ్ గెనీ ప్రిగోజిన్ దుర్మరణం పాలయ్యారు. విమాన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. బిజినెస్...