ఫోన్ తో పట్టుబడ్డ అభ్యర్థిరంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మారుతీనగర్ లోని సక్సెస్ జూనియర్ కళాశాల సెంటర్లో గ్రూప్-4 పరీక్ష రాస్తూ...
భారత్ క్రికెట్ ఆటగాళ్ల జెర్సీ స్పాన్సర్ షిప్ మారింది. ఫాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ ప్లాట్ ఫామ్ అయిన ‘డ్రీమ్ 11’ టీమ్ ఇండియా...
సెప్టెంబరు కల్లా హైదరాబాద్ లో వంద శాతం మురుగునీటి శుద్ధి చేపడతామని… కోకాపేటలో STP ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. నార్సింగిలోని...
అల్లర్లలో 100 మంది మృతి… 300 మందికి గాయాలు…రిహాబిలిటేషన్ సెంటర్స్ లో 50,000 మంది…5 కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్… 10,000 ప్రత్యేక...
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 25 మంది సజీవ దహనమయ్యారు. సమృద్ధి మార్గ్ ఎక్స్ ప్రెస్ వేలో శనివారం...
ఈ రోజు జరిగే గ్రూప్-4 ఎగ్జామ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు పేపర్-1.. మధ్యాహ్నం...
యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా పూర్తిస్థాయిలో పట్టు బిగించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ పై 91 రన్స్ లీడ్ సాధించగా, రెండో...
టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రూపొందించిన‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం రీరిలీజ్లో దుమ్ములేపుతోంది. ఐదేళ్ల కిందట మొదటిసారి విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్...
ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని సాహితి ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగి ఇద్దరు మృత్యువాత పడగా, మరో ఐదుగురు...
సీట్ల పొత్తు అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా తమతో చర్చించలేదని, మరోవైపు వ్యతిరేకంగా కూడా మాట్లాడలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం...