November 20, 2025
రాష్ట్రంలో సంచలనం సృష్టించి నిరుద్యోగులను ఎటూకాకుండా చేసిన క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసును హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. TSPSC నిర్వహించాల్సిన ఎగ్జామ్స్...
ఎప్పుడు ఏం చేయాలన్న దానిపై కాంగ్రెస్ పార్టీకి పూర్తి క్లారిటీ ఉందని, తమనెవరూ బెదిరించాల్సిన పనిలేదంటూ PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పష్టం...
తెల్లవారుతుండగానే ప్రయాణాన్ని(Journey) ప్రారంభించారు. మరోవైపు డ్రైవర్ మద్యం తాగి వాహనాన్ని నడిపాడు. ఇలా రెండూ కలిసి పెను ప్రమాదాన్ని కలిగించాయి. పొద్దు పొద్దున్నే...
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రోడ్డును నిర్మించాలని భారత్ నిర్ణయించింది. స్వాతంత్ర్య దినోత్సవం(Independence Day) సందర్భంగా ఈ కీలక ప్రాజెక్టును అమలు చేయాలని(Implementation) చూస్తోంది....
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(Teacher Eligibility Test) పరీక్షలకు అభ్యర్థుల నుంచి పెద్దయెత్తున స్పందన వచ్చింది. ఇప్పటివరకు అప్లికేషన్లు రెండున్నర లక్షలు దాటాయి. నేటితో...
హిమగిరుల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలకు ఎక్కడికక్కడ ఇళ్లు నేలమట్టమవుతున్నాయి. వర్షాలకు వరద పోటెత్తి 60 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్...
బాలీవుడ్ నటి(Actress) శిల్పాశెట్టి వివాదంలో చిక్కుకున్నారు. దీంతో పెద్దయెత్తున ట్రోల్స్ ను ఎదుర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె నివాసంలో పంద్రాగస్టు వేడుకలు...
స్వాతంత్ర్య దినోత్సవాన భారత దేశం మరో ఘనతను చేరుకుంది. అమెరికా డాలర్లు(US Dollars)కు బదులు భారతీయ కరెన్సీ అయిన రూపాయిల్లోనే చెల్లింపులు జరపడం...
సాధారణంగా టాయిలెట్లు చూస్తేనే అధ్వానంగా ఉంటాయి. వాటిని పట్టించుకునేవారు లేక అటువైపు వెళ్లాలంటేనే మనసు ఒప్పుకోదు. ఇక బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ పరిస్థితి...
ఒకేసారి వేలాది మంది ప్యాసింజర్స్ తరలిరావడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ గజిబిజిగా తయారైంది. హయ్యర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్తున్న వారితో రోజూ...