అసంఘటిత రంగాల ఉద్యోగుల(గిగ్, ప్లాట్ఫాం వర్కర్ల)కు కేంద్రం శుభవార్త అందించింది. గుర్తింపు(Identity)తోపాటు ఆరోగ్యబీమా కల్పించాలని నిర్ణయించడంతో కోటి మందికి మేలు జరగనుంది. ఈ-శ్రమ్...
రూ.12 లక్షల వరకు ఆదాయపన్ను చెల్లించే అవసరం లేదంటూ కేంద్ర మంత్రి చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మధ్యతరగతి(Middle Class)కి ఉపశమనం...
కేంద్ర బడ్జెట్లో కస్టమ్స్ సుంకాల(Customs Tariffs)ను తగ్గించడం ద్వారా ఆభరణాల ధరలు తగ్గనున్నాయి. సుంకాలను గణనీయంగా తగ్గిస్తున్నట్లు నిర్మల ప్రకటించడంతో.. నగలు, వాటి...
‘వికసిత భారత్’ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ తో చాలా వస్తువుల ధరలు దిగిరానున్నాయి(Price Decreasing). అవేంటో చూద్దాం… ధరలు...
ఆదాయ పన్ను మినహాయింపు గత 20 ఏళ్లల్లో(Two Decades) 12 రెట్లు పెరిగింది. 2005లో లక్ష రూపాయల మినహాయింపు ఉంటే 2025లో రూ.12...
భారత్ పట్ల వ్యతిరేక వైఖరి కనబర్చిన మాల్దీవులు, హిందువులపై దాడులకు పాల్పడుతూ అరాచకం జరుగుతున్న బంగ్లాదేశ్ తోపాటు వివిధ దేశాలకు ఈ బడ్జెట్లో...
కేంద్ర ప్రభుత్వ నూతన బడ్జెట్లో రక్షణ(Defence) రంగానికి భారీ బడ్జెట్ కేటాయించారు. అన్ని రంగాల కంటే అత్యధికంగా ఈ రంగానికి నిధులు కేటాయింపులు...
కొత్త పన్ను విధానంలో ఐటీ శ్లాబులు ఇలా… ఆదాయం మినహాయింపు రూ.0 – రూ.4,00,000 0% రూ.4,00,000 – రూ.8,00,000 5% రూ.8,00,000...
NDA సర్కారు అధికారంలోకి వచ్చాక వ్యక్తిగత పన్ను చెల్లింపులపై తొలిసారి సంచలన నిర్ణయం వెలువడింది. కొత్త బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగిస్తూ...
NDA సర్కారు అధికారంలోకి వచ్చాక వ్యక్తిగత పన్ను చెల్లింపులపై తొలిసారి సంచలన నిర్ణయం వెలువడింది. కొత్త బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగిస్తూ...