మణిపూర్ లో మరో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తున్నవారిపై కాల్పులు జరపడంతో తండ్రి, కొడుకు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బిష్ణుపూర్ జిల్లా ఉఖా...
విలీన బిల్లుకు ఆమోదముద్ర వేయాలంటూ RTCలోని పలు సంఘాల కార్మికులు నిరసనకు దిగాయి. పెద్దసంఖ్యలో తరలివచ్చిన కార్మికులు రాజ్ భవన్ ఎదుట ధర్నా...
ఆర్టీసీ బిల్లుకు సంబంధించి గవర్నర్ ప్రస్తావించిన అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సర్కారు వివరణ కోరుతూ అర్థరాత్రి 12 గంటలకు గవర్నర్...
జాతి ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారిన మణిపూర్ లో భారీ దోపిడీ చోటుచేసుకుంది. అలర్లను అణచివేసేందుకు ఏర్పాటు చేసిన రిజర్వ్ పోలీసు బెటాలియన్...
ఇస్రో(ISRO) ప్రయోగించిన చంద్రయాన్-3 ఈరోజు రాత్రికి చంద్రుడి కక్ష్యలోకి చేరుకోనుంది. 18 రోజుల కాలంలో 5 సార్లు కక్ష్యను పెంచిన శాస్త్రవేత్తలు.. ఆగస్టు...
తిరుమల శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఏడు కొండల వాడి చెంతన సందడి కనిపిస్తున్నది. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి...
అయోధ్యలో నిర్మాణమవుతున్న రామ మందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. 2024 జనవరిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని రామ మందిరం ట్రస్టు సభ్యులు తెలిపారు....
విలీన ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును పెండింగ్ లో పెట్టిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్… శనివారం అర్థరాత్రి పూట...
పరీక్ష రాయనున్న గురుకుల విద్యార్థులకు రేపు నిజంగానే కఠిన పరీక్ష ఎదురుకాబోతున్నది. పొద్దున 8:30కు పరీక్ష రాయాల్సి ఉండగా.. ఎనిమిది గంటల దాకా...
కూకట్ పల్లి శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. నాగపట్ల మానస అనే స్టూడెంట్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఉన్నట్టుండి...