September 19, 2024
విద్యుత్తు(Power) కొనుగోలుకు ముందస్తుగా చేసుకున్న ఒప్పందం మెడకు చుట్టుకుంది. ఛత్తీస్ గఢ్ నుంచి కొనుగోళ్లపై రూ.261 కోట్లు చెల్లించాలంటూ పవర్ గ్రిడ్ కార్పొరేషన్...
CPM ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత సీతారాం ఏచూరి కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఈ ఆగస్టు 19 నుంచి ఢిల్లీ...
కంటి అద్దాలు(Glasses) అవసరం లేదంటూ ప్రచారం నిర్వహించిన ‘ఐ డ్రాప్స్’ కంపెనీపై కేంద్రం చర్యలు తీసుకుంది. కంటి చుక్కల మందు(Eye Drops)కు ఇచ్చిన...
BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన అరికపూడి గాంధీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది....
70 ఏళ్లు దాటిన వారందరికీ రూ.5 లక్షల హెల్త్ కవరేజ్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ PM...
సెప్టెంబరు 17న అధికారిక వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజధానిలో జాతీయ జెండా(Flag) ఎగురవేయనుండగా.. అన్ని...
అంతుపట్టని(Mysterious) జ్వరంలో 14 మంది మృత్యువాత పడ్డారు. అందులో ఆరుగురు చిన్నారులు(Children) కాగా, ఈ ఘటన గుజరాత్ లో జరిగింది. కచ్ జిల్లాలోని...
పోలీసుల పిల్లల కోసం 50 ఎకరాల్లో ఏర్పాటు చేసే రెసిడెన్షియల్ స్కూలును రెండేళ్లలోనే పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాబోయే...
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ CM పవన్ కల్యాణ్.. CM రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసాని(Residence)కి వచ్చిన పవన్.. కోటి...
వరదల(Floods) వల్ల సర్వం కోల్పోయి దీనావస్థలో ఉన్న కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. వర్షాలతో దెబ్బతిన్న ప్రతి ఇంటికీ రూ.16,500...