భారత్ పట్ల తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Netanyahu). తామిచ్చిన ఆయుధాల్ని ‘ఆపరేషన్ సిందూర్’లో వాడితే అద్భుతంగా పనిచేశాయన్నారు....
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు అన్ని విషయాలు చెప్పానని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. KCRకు బంధాలు, బంధుత్వాలతో సంబంధం లేదని…...
జన్ ధన్ యోజన ఖాతాల రీ-KYCకి RBI గడువిచ్చింది. దేశంలో ప్రతి ఫ్యామిలీకి ఒక్క బ్యాంక్ అకౌంటైనా ఉండాలన్నదే ఈ స్కీం లక్ష్యం....
ఇంకొన్ని గంటల్లో వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(IMD) తెలిపింది. రుతుపవన ద్రోణికి తోడు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో...
కమలం పార్టీలో చేరే ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత, అచ్చంపేట మాజీ MLA గువ్వల బాలరాజు. BJP రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్...
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తానే బయటపెట్టానని కేంద్ర మంత్రి బండి సంజయ్(Sanjay) అన్నారు. అందరికన్నా ఎక్కువగా ట్యాప్(Tapping) అయింది తన ఫోనేనని, కుటుంబ...
వైద్య కోసం 2025 తొలి 4 నెలల్లోనే భారతదేశానికి భారీగా విదేశీయులు(Foreigners) వచ్చారు. 171 దేశాల నుంచి 1,31,856 మంది రాగా.. మొత్తం...
జాతీయ భద్రతా సలహాదారు(NSA) అజిత్ దోవల్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin)ను కలిశారు. భారత్ పై అమెరికా 50% సుంకాలు విధించి బెదిరించగా,...
హైదరాబాద్ లో కురుస్తున్న కుండపోత వర్షాలకు జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. హిమాయత్ సాగర్(Himayath Sagar), ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టులకు భారీగా వరదనీరు...
గంట వ్యవధిలో 12.3 సెంటీమీటర్ల వర్షం(Rain) పడటంతో రాష్ట్ర రాజధాని అస్తవ్యస్థంగా తయారైంది. జంట నగరాల(Twin Cities) రోడ్లపై వరద పోటెత్తడంతో ఎక్కడికక్కడ...