రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. ఎప్పుడిస్తారో అంటూ గత కొన్నేళ్ల నుంచి నిరీక్షిస్తూనే ఉన్నారు....
ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) నయా రికార్డులతో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ తో ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి టీ20లో 133...
IPLలో అదరగొట్టిన ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంటర్నేషనల్ మ్యాచులోనూ దుమ్మురేపాడు. ఇంగ్లండ్ తో తొలి టీ20లో రెచ్చిపోయి ఆడటంతో ఆ జట్టు ఘోర...
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం లక్షల్లో దరఖాస్తులు(Applications) వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం...
ఇంగ్లండ్ తో తొలి టీ20లో భారత బౌలర్లు విజృంభించి ప్రత్యర్థిని కోలుకోకుండా చేశారు. తొలుత అర్షదీప్, ఆ తర్వాత వరుణ్ మాయ చేశారు....
ఎలక్ట్రిక్ బస్సుల పేరిట RTC బస్ డిపోలను ప్రైవేటీకరిస్తున్నారంటూ వస్తున్న ప్రచారాలపై సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని...
రైలులో మంటలు వస్తున్నాయన్న ప్రచారంతో అందులోని ప్రయాణికులంతా కిందికి దిగారు. కానీ అంతలోపే పక్క పట్టాలపై మరో రైలు రావడంతో దాని కింద...
సివిల్స్ సర్వీసెస్-2025 కోసం నోటిఫికేషన్ ను UPSC(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తుండగా, మొత్తం 979...
కోట్లాది మంది పుణ్య స్నానాలు ఆచరిస్తున్న మహాకుంభమేళాకు సంబంధించిన అంతరిక్ష చిత్రాల్ని(Images) ఇస్రో విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో...
హైదరాబాద్ సరూర్ నగర్లోని అలకనంద ఆసుపత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి....