ఒడిశా రైలు ప్రమాద ఘటనకు బాధ్యులుగా చేస్తూ ముగ్గురు రైల్వే అధికారులను CBI అరెస్టు చేసింది. సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరుణ్ కుమార్...
విశ్వవిఖ్యాతి గాంచిన పూరీ జగన్నాథుడి ఖజానా విషయం మరోసారి చర్చకు వచ్చింది. ఒడిశాలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలోని బంగారం, వెండి, వజ్ర వైఢూర్యాల...
ప్రారంభించిన ఒక్క రోజులోనే 5 కోట్ల యూజర్స్ ను అడాప్ట్ చేసుకున్న ‘థ్రెడ్స్’.. సోషల్ మీడియాలో దూసుకుపోతున్నది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్,...
ధరణి విషయంలో పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ధరణి గురించి వ్యతిరేక ప్రచారం చేస్తుండటంపై తామూ...
షార్ట్ సర్క్యూట్ ప్రభావంతో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు వచ్చాయి. హావ్ డా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఈ రైలుకు...
ప్రధాని మోదీని ఇంటిపేరుతో విమర్శించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి… గుజరాత్ హైకోర్టులోనూ చుక్కెదురైంది. పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షను...
దేశవ్యాప్తంగా టమాట రేటు చుక్కలు చూపిస్తోంది. ఎండాకాలం ప్రభావంతో పంటలు బాగా తగ్గడంతో మార్కెట్లోకి టమాట రవాణా తగ్గిపోయింది. దీంతో దీని ధర...
భక్తుల రద్దీతో తిరుమల కిక్కిరిసిపోతోంది. క్యూకాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ శుక్రవారం నిండిపోయాయి. వీకెండ్ హాలిడేస్ ప్రభావం వల్ల శుక్ర, శని, ఆదివారాల్లో...
యాషెస్ టెస్టు సిరీస్ లో మంచి ఊపు మీదున్న ఆస్ట్రేలియా.. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే ఆలౌటయింది. ఇప్పటికే...
కర్ణాటక హైకోర్టులో విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ అలోక్ అరాధేను తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించాలని సుప్రీం కొలీజియం సిఫార్సు చేసింది....