జమిలి ఎన్నికల(One Election)పై నేడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC) తొలిసారిగా సమావేశం కానుంది. జమిలి బిల్లుపై JPC సభ్యులు చర్చించనుండగా, ప్రతిపాదిత చట్టాల...
ఇవాళ ఉదయం వచ్చిన భూకంపం ధాటికి టిబెట్-నేపాల్ సరిహద్దులో 95 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 130 మందికి పైగా గాయపడ్డారు. వెయ్యికి...
ఢిల్లీ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా, ఈనెల 10న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు(Counting)...
హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా రావడంతో ఇక సుప్రీంకోర్టుకు వెళ్తామని కేటీఆర్ టీమ్ చెప్పగానే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆయన కన్నా ముందుగానే...
దేశంలో తొలిరోజు(జనవరి 6)న మూడు హ్యూమన్ మెటాన్యుమో వైరస్(hMPV) కేసులు నమోదు కాగా, ఇవాళ మరో రెండు వెలుగుచూశాయి. మహారాష్ట్రలోని నాగపూర్(Nagpur)లో వైరస్...
రోజంతా కరెంటు లేకపోవడంతో ఏం జరిగిందబ్బా అని చూస్తే అసలక్కడ ట్రాన్స్ ఫార్మరే కనపడలేదు. అలా 20 రోజులుగా గ్రామమంతా చీకట్లో ఉండిపోగా,...
కల్వకుంట్ల తారక రామారావుకు హైకోర్టులో ఉపశమనం(Relief) లభించకపోవడంతో ఇక ఆయన అరెస్టు తప్పదా అన్న మాటలు వినపడుతున్నాయి. ఫార్ములా ఈ-కార్ రేసులో తనను...
మాజీ మంత్రి KTRకు హైకోర్టులో షాక్ తగిలింది. ACB కేసు కొట్టివేయాలంటూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఆయన...
నేపాల్ కేంద్రంగా వచ్చిన భారీ భూకంపం మరోసారి గడగడలాడించింది. దీని ధాటికి టిబెట్-నేపాల్ సరిహద్దు(Border)ల్లో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 60...
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. భారీ బందోబస్తు(Security) నడుమ...