పాకిస్థాన్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయాలని భారత్ చేసిన విజ్ఞప్తికి ICC అంగీకారం తెలిపింది. భారత్ ఆడే...
పదోతరగతి(10th Class) పరీక్షల షెడ్యూల్ ను సెకండరీ స్కూల్ బోర్డు ప్రకటించింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి....
సీనియర్ IAS అధికారి స్మితా సబర్వాల్ ను జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న కమిషన్.. మేడిగడ్డ, అన్నారం,...
ఒకే గురుకుల(Gurukula) పాఠశాలలో గత కొద్దిరోజుల్లోనే ఆరుగురు విద్యార్థులు పాముకాటుకు గురయ్యారు. నిన్న ఒకరు, ఈరోజు మరొకరు పాముల(Snakes) బారిన పడటం ఆందోళనను...
కరోనా దెబ్బకు విలవిల్లాడిన పర్యాటక(Tourism) రంగం.. ఈ ఏడాది బాగా కోలుకుంది. గత నాలుగేళ్లుగా పోలిస్తే ఈ ఏడాది ప్రపంచంలోని పలు దేశాల్ని...
ముంబయిలో ఘోర పడవల ప్రమాదం జరిగి 13 మంది ప్రాణాలు కోల్పోగా, 101 మంది ప్రయాణికుల్ని రక్షించారు. సముద్రంలో విహరిస్తున్న పర్యాటక(Tourism) బోటును...
వికారాబాద్ జిల్లా లగచర్లలో భూసేకరణను నిరసిస్తూ రైతులు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీయగా అందులో పలువుర్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు....
మాజీ మంత్రి హరీశ్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. మామ చాటు అల్లుడిగా రూ.10 వేల కోట్లు...
బ్రిస్బేన్(Brisbane)లో జరుగుతున్న టెస్టులో ఆస్ట్రేలియా 89/7 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలిపితే భారత్ ఎదుట 275 పరుగుల...
భారత్-ఆస్ట్రేలియా టెస్టుకు వర్షం ఆటంకం కలిగిస్తూనే ఉంది. ఐదో రోజు వరుణుడి దెబ్బకు ఆట నిలిపివేయాల్సి వచ్చింది. 252/9తో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన...