November 19, 2025
ఉద్యోగమో, ఉపాధో, ఆదరణ లేకనో కానీ… అమెరికా వెళ్లిన భారతీయులు ఆ దేశాన్ని అగ్రభాగాన నిలిపారు. ప్రపంచంలోనే అత్యంత పవర్ బాంబ్ B-2...
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నందున తగిన సౌకర్యాలు(Fecilities) కల్పించాలని CM రేవంత్ ఆదేశించారు. ఈ ఏడాది ప్రైవేటు నుంచి 48 వేల...
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(NEP)లో భాగంగా ఇక నుంచి ఏటా రెండుసార్లు పదోతరగతి పరీక్షలు నిర్వహించేందుకు CBSE ఆమోదించింది. వచ్చే ఏడాది(2026) నుంచి ఈ...
బుర్ఖా(Burqa)లో వచ్చిన యువకుడు ఐదంతస్తుల భవనం నుంచి యువతిని తోసి ప్రాణాలు తీశాడు. అసలేం జరిగిందంటే… ఢిల్లీలోని అశోక్ నగర్ కు చెందిన...
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా(Shubhanshu Shukla) రోదసి ప్రయాణం మొదలైంది. చంద్రుడిపై 1969లో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తొలి అడుగు వేయగా.. ఇప్పుడు...
గ్రామ పంచాయతీ ఎన్నికల్ని మూడు నెలల్లో నిర్వహించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని హైకోర్టు(High Court) ఆదేశించింది. 30 రోజుల్లో వార్డుల విభజన...
పశ్చిమాసియా ఉద్రిక్తతల(Conflicts)తో గల్ఫ్ దేశాలకు రాకపోకలపై ఆంక్షలు మొదలయ్యాయి. ఖతార్ దోహాలోని అమెరికా ఎయిర్ బేస్ పై ఇరాన్ దాడికి దిగడంతో.. యుద్ధం...
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ ఇచ్చిన ప్రకటనతో.. ఆయనకే పెద్ద షాక్ తగిలింది. తాడోపేడో తప్ప తగ్గేది లేదని ఇరాన్ కరాఖండీగా చెప్పేసింది....