June 26, 2025
దేశవ్యాప్తంగా ఏ జాతీయ రహదారిపై ప్రయాణించినా టోల్ ఫీజుల భారం లేకుండా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.3 వేలతో ఏడాదిలో 200...
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి ట్రంప్ కు మోదీ వివరించారు. అమెరికా అధ్యక్షుడితో 35 నిమిషాలు మాట్లాడిన ప్రధాని.. భారత్-పాక్ విషయంలో...
ఇరాన్ సుప్రీం లీడర్ అయెతుల్లా అల్ ఖమేనీ(Khamenei) ఎక్కడ దాక్కున్నారో తెలుసని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇంకా ఏమన్నారంటే…...
గోవుల సంరక్షణకు ప్రత్యేక విధానాన్ని(Policy) రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది. CM ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, దేవదాయ, వ్యవసాయ...
మాజీ మంత్రి KTR.. PCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కు లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై ఆరోపణలు...
ఎయిరిండియా డ్రీమ్ లైనర్(Dreamliner) ఫ్లైట్లు ఎగరడం కష్టంగా మారింది. అహ్మదాబాద్ క్రాష్ తర్వాత అన్నింట్లో సమస్యలు బయటపడ్డాయి. అందుకే ఈరోజు విదేశాలకు వెళ్లే...
అహ్మదాబాద్ విమాన ప్రమాద సమయంలో కళ్లు చెదిరే దృశ్యాలు రికార్డయ్యాయి. మధ్యాహ్నం 1:38 గంటలకు విమానం కూలి(Crash) మెడికల్ కాలేజీపై పడింది. ఆ...
ఫోన్ ట్యాపింగ్(Phone Tapping)తోనే 2018లో కాంగ్రెస్ ఓడిపోయిందని PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. 650 మందికి పైగా కాంగ్రెస్ నాయకుల...