August 27, 2025
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) లెక్కల ప్రకారం జపాన్ వాసులు అత్యధిక ఆయుర్దాయంతో జీవిస్తున్నారు. ప్రశాంతత, ఒత్తిడి లేని, కాలుష్యం కానరాని విధానాలతో కాలం...
పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొన్న భారతీయ విద్యార్థిని వీసా రద్దు చేసి వెళ్లగొట్టింది అమెరికా. కొలంబియా(Columbia) వర్సిటీ స్టూడెంట్ రంజని శ్రీనివాసన్.. తీవ్రవాద...
కొండగట్టు అంజన్న దయతో ప్రాణాలతో బయటపడ్డానని జనసేన అధిపతి(Chief) పవన్ కల్యాణ్ అన్నారు. కరెంట్ షాక్ తగిలినా అంజన్న తనకు పునర్జన్మనిచ్చాడని తలచుకున్నారు....
అమృత్ సర్ స్వర్ణ దేవాలయం(Golden Temple)పై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు, ఇద్దరు సేవకులకు గాయాలయ్యాయి. సిక్కుల కొత్త సంవత్సరం...
ముగ్గురు ఆల్ రౌండర్లే ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కు తెచ్చిపెట్టారని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. జడేజా, అక్షర్, హార్దిక్...
ఒకే ఒక్క పాక్ స్టార్ బాబర్ అజామ్ అని, అతణ్ని విమర్శించొద్దంటూ స్పిన్నర్ సయీద్ అజ్మల్ కోరాడు. న్యూజిలాండ్ సిరీస్ కు పక్కనపెట్టడంపై...
ఉత్తర తెలంగాణలో ఎండలు ముదురుతున్నాయి. 42 డిగ్రీలు దాటనున్నందున జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు రేపు ఎల్లో అలర్ట్ జారీ అయింది....
రాష్ట్రంలో ఎండ దంచికొడుతుండగా, మార్చిలోనే ఉష్ణోగ్రతలు(Temparatures) బాగా పెరిగాయి. ఆదిలాబాద్ జిల్లాలో 40.3, నిజామాబాద్ జిల్లాలో 40.1 డిగ్రీలు నమోదైంది. జగిత్యాల, మంచిర్యాల,...
గ్రూప్-3 ఫలితాలను TGPSC విడుదల చేసింది. 1,388 పోస్టులకు పరీక్షలు నిర్వహించగా.. గ్రూప్-2 మాదిరిగానే ఇందులోనూ పురుషులే టాప్ లో నిలిచారు. మొదటి...
తమిళనాడు బడ్జెట్ ప్రతుల్లో రూపాయి(₹) సింబల్ ను మార్చడం దుమారం రేపింది. జాతీయ విద్యా విధానం(NEP) అమలుపై కేంద్రం, స్టాలిన్ సర్కారు మధ్య...