BCCI కార్యదర్శిగా ఉన్న జైషా.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టాడు. ఈ పదవిలో చేరిన ఐదో భారతీయుడిగా నిలిచాడు....
రాష్ట్రంలో భారీ ఎన్ కౌంటర్ జరిగి ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు(Mulugu) జిల్లా ఏటూరు నాగారం అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్...
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ తీరు ఉందని TSUTF విమర్శించింది. దంపతులు, ప్రాధాన్యత కేటగిరీలు, పరస్పర...
317 జీవోవై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు(Orders) జారీ చేసింది. ఈ మేరకు 243, 244, 245 మార్గదర్శకాల(Guidelines)తో...
నీటిపారుదల(Irrigation) శాఖలో సాధారణ స్థాయి అధికారి ఆస్తులు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. హైదరాబాద్ తోపాటు వివిధ జిల్లాల్లో పనిచేసిన AEE నికేశ్...
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మొత్తుకునే BRS నేతలు.. తమ పదేళ్ల పాలనలో పాలమూరు జిల్లాకు ఎందుకు అన్యాయం చేశారని CM...
ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో బెట్టు చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(PCB) ఎట్టకేలకు దిగొచ్చింది. BCCI లేవనెత్తిన హైబ్రిడ్ మోడల్ కు అంగీకరించి ICCకి...
ప్రత్యర్థుల తీరుపై, అధికార పార్టీ నేతలపై రెగ్యులర్ గా ట్వీట్లు పెడుతూ సందడి చేసే మాజీ మంత్రి KT రామారావు.. ఇప్పుడు రాజకీయాలకు...
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ఛైర్మన్ గా సీనియర్ IAS బుర్రా వెంకటేశంను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సర్కారు పంపిన ఫైల్...
శ్రీవారు కొలువైన తిరుమల(Tirumala)లో పవిత్రత, ఆధ్యాతికతను కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) చర్యలు మొదలుపెట్టింది. కొండపై రాజకీయ, విద్వేషపూరిత ప్రసంగాల(Speeches)ను నిషేధించింది. నిత్యం...