June 24, 2025
ఫార్మా కంపెనీల పేరిట తలపెట్టిన భూసేకరణ(Land Acquisition) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్ల ఘటన తీవ్ర వివాదాస్పదం కావడంతో...
ఒకే కేసులో మూడు కేసులు నమోదు(File) చేయడాన్ని ఇప్పటికే తప్పుబట్టిన హైకోర్టు అందులో రెండింటిని కొట్టివేసింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన ఘటనపై...
పులి(Tiger) దాడిలో మహిళ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. కాగజ్ నగర్ మండలం గన్నారం సమీపంలో...
అప్పటిదాకా కుటుంబ సభ్యుల మధ్య ఉత్సాహంగా కనిపించిన పిల్లల్లో ఒకరు హఠాత్తుగా కిందపడిపోయారు. పట్టుమని పదేళ్లు కూడా నిండని ఆ చిన్నారి.. గుండెపోటుతోనే...
గ్రామ పంచాయతీ ఎన్నికల(Elections)కు అడుగులు ముందుకు పడుతున్నాయి. మరో 45 రోజుల్లో నోటిఫికేషన్(Notification) వచ్చే అవకాశం ఉండగా, ఫిబ్రవరి మధ్యలో ఎలక్షన్లు నిర్వహించబోతున్నట్లు...
దక్షిణాఫ్రికా(South Africa)లో పర్యటిస్తున్న శ్రీలంక జట్టు పరమ చెత్త రికార్డును మూటగట్టుకుంది. డర్బన్(Durban)లో జరుగుతున్న మొదటి టెస్టులో కేవలం 42 పరుగులకే ఆలౌటై...
పదోతరగతి పరీక్షల మార్కుల విధానంలో మార్పులు తీసుకువస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇంటర్నల్(Internal) మార్కుల్ని ఎత్తివేస్తూ ఇక నుంచి 100 మార్కుల(ఒక్కో పేపర్)కు...
విద్యాలయాల్లో భోజనం వికటించిన(Food Poison) ఘటనలు ఆందోళన కలిగిస్తున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. మాగనూరు ZP హైస్కూల్లో వారం...
రాష్ట్రంలో ఎల్లుండి(శనివారం) ప్రభుత్వ విద్యాలయాలైన(Educational Institutions) పాఠశాలలు, గురుకులాలు, KGBVల బంద్ కు SFI పిలుపు ఇచ్చింది. ఫుడ్ పాయిజన్ ఘటనల్ని నిరసిస్తూ...
అన్ని ఫార్మాట్లలో సత్తా(Talent) చాటుతున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కెరీర్లోనే అత్యుత్తమ(Best) ర్యాంకుకు చేరుకున్నాడు. ఇంకొక్క అడుగేస్తే చాలు.. ప్రపంచంలోనే నంబర్...