కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టు విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన ప్రమేయం అందులో ఏం లేదన్నారు. ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. కమిషన్ విచారణ ఇప్పుడప్పుడే ముగుస్తుందన్న నమ్మకం లేదన్న ఈటల.. CBIకి అప్పగించాలన్నారు. అది KCR నిర్మించింది కాదని, ప్రాణహిత-చేవెళ్ల రీ-డిజైన్ చేసి కట్టారని గుర్తు చేశారు.