పార్టీ నుంచి తనను బయటకు పంపించేటంత సీన్ లేదని KCR కుమార్తె కవిత అన్నారు. ‘BRSలో కేసీఆర్ మాత్రమే నాయకుడు.. తండ్రి-కూతుర్ని విడదీసే కుట్ర జరుగుతోంది.. దామోదర్ రావు, గండ్ర మోహన్ రావు నన్ను కలిశారు.. వారిద్దరూ ఎవరికి దగ్గరివారో అందరికీ తెలుసు.. వారిని ఎందుకు నా దగ్గరకు పంపారు.. గతంలో KCRకు వందల లెటర్లు రాశా.. చదవగానే వాటిని ఆయన చింపేస్తారు.. అలా చింపేయాల్సిన ఈ లెటర్ ఎట్ల బయటకొచ్చింది.. వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఉన్న హక్కులు, హోదా నాకూ వర్తిస్తాయి..’ అంటూ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఆమె విమర్శలు ఇలా.. క్లిక్ చేయండి.. https://justpostnews.com/politics/kavitha-on-brs-leaders/