September 19, 2024

flood

విధుల్లో ఉన్న 23 మంది జవాన్లు ఆకస్మిక వరదల్లో గల్లంతయ్యారు. తీస్తా నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో సిక్కింలోని లాచెన్ వ్యాలీలో బాధ్యతలు...
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(SRSP) నిండు కుండలా మారింది. జలాశయంలోకి 30 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. నాలుగు...
అకస్మాత్తుగా వస్తున్న వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో అటు వరదలు, ఇటు కొండ చరియలు విరిగిపడటంతో ఆందోళనకర పరిస్థితులు...
ప్రజలకు న్యాయం చేయడమే మా సంకల్పం తప్ప పోలవరం క్రెడిట్ మాకే కావాలన్న ఆశ లేదని ముఖ్యమంత్రి(Chief Minister) వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(SRSP)కు వరద నీటి రాక బాగా తగ్గింది. నిన్నటివరకు లక్షన్నర క్యూసెక్కులు రాగా ఈరోజు పొద్దున్నుంచి క్రమంగా తగ్గిపోయింది. ప్రస్తుతానికి ఇన్...
డిజాస్టర్ ఫండ్ కింద రూ.3 లక్షలు కేంద్రం, మరో రూ.లక్ష రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని.. వరదల్లో మృతి చెందిన వారికి ఆ నిధులు...
రాష్ట్రంలో వరదల(Floods) బీభత్సానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక టీమ్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. NMDA సలహాదారు కునాల్...
ప్రజలు వరదలతో అల్లాడుతుంటే కేటీఆర్ పార్టీల్లో మునిగిపోయారని, సహాయక చర్యల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదని PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు....
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటి(Flood Water)తో భద్రాచలం(Bhadrachalam) వద్ద ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇప్పటికే నది ఫ్లో 53 అడుగులకు చేరుకోవడంతో...
వరద బాధితులకు రూ.10 వేలు పరిహారమివ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నా గందరగోళానికి దారితీసింది. గన్ పార్కు నుంచి GHMC ఆఫీస్ వరకు...