All news without fear or favour

నల్గొండ జిల్లాలో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చండూరును రెవెన్యూ డివిజన్ గా ప్రతిపాదిస్తూ ఆదేశాలిచ్చింది. చండూరు, మునుగోడు, గట్టుప్పల్, నాంపల్లి, మర్రిగూడ మండలాలతో ఇది అవతరించనుంది. దీనిపై నోటిఫికేషన్ జారీ అవుతుండగా… అభ్యంతరాల కోసం 15 రోజుల గడువు ఇచ్చింది.