కొత్త టెక్నాలజీతో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. 2023లో రూ.7,465 కోట్లు కొల్లగొడితే అది 2024లో రూ.22,845 కోట్లకు పెరిగింది. 2022లో 10,29,026, 2023లో...
jayaprakash
టీవీ కొనాలంటే ఇప్పుడే తీసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. ఎల్ఈడీ టీవీల ధరలు కొత్త ఏడాది మొదట్నుంచే పెరిగే అవకాశాలున్నాయి. ప్రపంచ మార్కెట్లో...
ఆస్ట్రేలియాలో జరిగిన కాల్పుల్లో 15 మంది మృతికి పాకిస్థానీలే కారణమని తేలింది. దుండగులైన తండ్రి సాజిద్ అక్రమ్(50)ను అక్కడికక్కడే పోలీసులు కాల్చి చంపగా,...
3 రోజుల భారత టూర్లో మెస్సీ ఒక్క పూర్తి మ్యాచ్ కూడా ఆడట్లేదు. ఎగ్జిబిషన్ మినహా అధికారిక మ్యాచ్ లేదు. బీమా పాలసీల్లో...
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ ఎక్కువైంది. కంపార్టుమెంట్లన్నీ నిండి కృష్ణ తేజ అతిథి గృహం వరకు భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు...
భారత కుర్రాళ్లు దాయాదితో పోరుకు సిద్ధమయ్యారు. ఆసియా కప్ అండర్-19 వన్డే టోర్నీలో నేడు పాకిస్థాన్ తో ఆడుతున్నారు. ఉదయం పదిన్నరకు దుబాయిలో...
ఒకటి గెలిచి, మరొకటి ఓడిన భారత్ నేడు దక్షిణాఫ్రికాతో మూడో టీ20 ఆడుతోంది. రాత్రి 7 గంటలకు ధర్మశాలలో మ్యాచ్ మొదలవుతుంది. దక్షిణాఫ్రికా...
భారత్ విషయంలో అమెరికా దిగి వస్తోంది. ప్రస్తుత 50% సుంకాల్ని 20% తగ్గించనున్నట్లు పలు సంస్థలు అంచనా వేశాయి. మోదీని దూరం పెట్టడం...
రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొన్ని చోట్ల గొడవకు దారితీశాయి. కాంగ్రెస్-BRS మధ్య ఘర్షణలు జరగ్గా, కొన్నిచోట్ల గులాబీ పార్టీలోని వర్గపోరు రోడ్డుకెక్కింది....
పంచాయతీ ఎన్నికల్లో నేడు రెండో విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 4,332 GPలకు గాను 415 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,911 పంచాయతీలకు గాను...