జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నికలో రెండు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ఈ రెండింటిలోనూ కాంగ్రెస్ కు ఆధిక్యం లభించింది. ఆ పార్టీ అభ్యర్థి...
jayaprakash
భారత్ పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు నేడే ప్రారంభమవుతుంది. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో ఉదయం 9:30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది....
ఢిల్లీ బాంబు పేలుడు కేసులో మరో సంచలన విషయం బయటపడింది. AK-47తో పట్టుబడ్డ అల్-ఫలాహ్ వర్సిటీకి చెందిన మహిళా డాక్టర్ షహీన్ షహీద్.....
స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కార్యక్రమంలో సింగరేణి అత్యుత్తమ కంపెనీగా ఎంపికైంది. కోల్ ఇండియా కంపెనీలు, ఇతర గనుల సంస్థల్లో పోటీ నిర్వహించారు....
బిహార్లో రేపు జరిగే కౌంటింగ్ లో ఓడితే రణరంగమేనంటూ RJD నేత సునీల్ సింగ్ మాట్లాడటం వివాదస్పదంగా మారింది. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక...
ఢిల్లీ బాంబు పేలుడుకు, దేశాన్ని అస్థిరపరిచే కుట్రకు కారణమైన అల్-ఫలాహ్ యూనివర్సిటీ ఓ మాయాలోకంగా మారింది. దాని వ్యవస్థాపకుడు జావెద్ అహ్మద్ సిద్ధిఖీపై...
కలకత్తా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పార్టీ మారిన MLAను పశ్చిమబెంగాల్ శాసనసభకు అనర్హుడిగా ప్రకటించింది. BJP నుంచి గెలిచిన సీనియర్ లీడర్ ముకుల్...
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్ షెడ్యూల్ రేపు విడుదల కానుంది.. ఈ నెల 15 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 2026...
ఢిల్లీలో కాలుష్యం దారుణంగా మారడంతో సుప్రీంకోర్టు జడ్జి కీలక సూచన చేశారు. న్యాయవాదులు ప్రత్యక్షంగా కాకుండా వర్చువల్ గా వాదనలు వినిపించాలన్నారు. కోర్టు...
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ నటి హేమమాలిని మీడియాపై విరుచుకుపడ్డారు. నిజానిజాలు తెలుసుకోకుండానే వార్తలు రాస్తారా అంటూ మండిపడ్డారు. శ్వాస సమస్యతో ఆమె భర్త...