జగిత్యాల జిల్లాలోని 7 మండలాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పొద్దున తొమ్మిది గంటల వరకు ఓటింగ్ శాతమిలా…. భీమారం – 21.59% <—–> ఇబ్రహీంపట్నం...
jayaprakash
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్లలో కాంగ్రెస్, BRS నేతలు గుత్తా అమిత్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. సర్దిచెప్పి...
భారతీయ దీపాల పండుగ దీపావళికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సాంస్కృతిక వారసత్వ పండుగగా యునెస్కో గుర్తించింది. 2025కు గాను ప్రపంచవ్యాప్తంగా మరో 19...
ప్రధాని మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశంలో ఉన్నారు. ప్రధాన సమాచార...
భారత్ పై అమెరికా అధ్యక్షుడి రంగు మరోసారి బయటపడింది. పుతిన్ పర్యటించిన మూడ్రోజులకే బియ్యం పేరిట గొడవ మొదలైంది. భారత బియ్యం దిగుమతులు...
మహాలక్ష్మీ పథకంతో కుటుంబాల వాతావరణం మెరుగుపడిందని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బంధుత్వాలు పెరగడం, ఆలయాల సందర్శన, ఆస్పత్రుల్లో చికిత్సలు, విద్యా...
ప్రభుత్వ నిబంధనలు భారతీయ పౌరుల్ని ఇబ్బంది పెట్టడానికి కాదంటూ ప్రధాని మోదీ ఇండిగో(Indigo) సంస్థపై ఆగ్రహించారు. ‘నియమాలు, నిబంధనలు మంచివి.. వ్యవస్థను మెరుగుపర్చడానికే...
కశ్మీర్ సున్నిత ప్రాంతాల్లో సంచరిస్తున్న చైనా యువకుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవంబరు 19న టూరిస్ట్ వీసాపై హు కంగ్టోయ్(29) ఢిల్లీ వచ్చాడు....
అదృశ్యమైన ఐదుగురు రోహింగ్యాల్ని గుర్తించాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టు మండిపడింది. ‘అక్రమ వలసదారులకు రెడ్ కార్పెట్ వేయాలా.. ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే వారిని...
GST తగ్గింపుతో వినియోగం పెరుగుతుందని పరిశ్రమలు రెట్టింపు ఉత్పత్తి చేయడంతో ఆశించిన ఫలితాలు వచ్చాయి. ఆ ప్రభావం GDP వృద్ధిరేటును పెంచేలా చేసింది....