ఈ ఏడాదిలో అత్యంత చీకటి రోజుగా ఆదివారం నిలవనుంది. డిసెంబరు 21న రాత్రి పూట మనం వింతను చూడబోతున్నాం. ఆరోజు సుదీర్ఘమైన చీకటి...
jayaprakash
పొల్యూషన్ సర్టిఫికెట్ ఉన్న వాహనాలకే పెట్రోల్ అమ్మాలని ఢిల్లీ సర్కారు ఆదేశించింది. బీఎస్-4 ఇంజిన్లు లేని వెహికిల్స్ ను అడ్డుకోవాలని స్పష్టం చేసింది....
జోర్డాన్ యువరాణి సర్వత్ ఇక్రముల్లాకు భారత్ తో అనుబంధముంది. దేశ విభజనకు కొన్ని వారాల ముందు ప్రముఖ బెంగాలీ ముస్లిం వంశమైన సుహ్రావర్ది...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) వార్డుల పెంపు, పునర్విభజనపై అభ్యంతరాలు వస్తున్నాయి. నోటిఫికేషన్ విడుదలయ్యాక అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. జనాభా తీరు, సరిహద్దుల్ని లెక్కలోకి...
కొత్త టెక్నాలజీతో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. 2023లో రూ.7,465 కోట్లు కొల్లగొడితే అది 2024లో రూ.22,845 కోట్లకు పెరిగింది. 2022లో 10,29,026, 2023లో...
టీవీ కొనాలంటే ఇప్పుడే తీసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. ఎల్ఈడీ టీవీల ధరలు కొత్త ఏడాది మొదట్నుంచే పెరిగే అవకాశాలున్నాయి. ప్రపంచ మార్కెట్లో...
ఆస్ట్రేలియాలో జరిగిన కాల్పుల్లో 15 మంది మృతికి పాకిస్థానీలే కారణమని తేలింది. దుండగులైన తండ్రి సాజిద్ అక్రమ్(50)ను అక్కడికక్కడే పోలీసులు కాల్చి చంపగా,...
3 రోజుల భారత టూర్లో మెస్సీ ఒక్క పూర్తి మ్యాచ్ కూడా ఆడట్లేదు. ఎగ్జిబిషన్ మినహా అధికారిక మ్యాచ్ లేదు. బీమా పాలసీల్లో...
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ ఎక్కువైంది. కంపార్టుమెంట్లన్నీ నిండి కృష్ణ తేజ అతిథి గృహం వరకు భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు...
భారత కుర్రాళ్లు దాయాదితో పోరుకు సిద్ధమయ్యారు. ఆసియా కప్ అండర్-19 వన్డే టోర్నీలో నేడు పాకిస్థాన్ తో ఆడుతున్నారు. ఉదయం పదిన్నరకు దుబాయిలో...