ఇప్పటివరకు మహిళలకు ఫ్రీ పేరిట 237 కోట్ల జీరో టికెట్లు ఇచ్చారు. ఇందుకుగాను TGSRTCకి రూ.7,980 కోట్లను ప్రభుత్వం చెల్లించినట్లు రవాణా శాఖ...
jayaprakash
బాబ్రీ మసీదు కూల్చివేత రోజైన డిసెంబరు 6న దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నాగం పన్నారు. ఢిల్లీలోని 6 లొకేషన్లు గుర్తించి కార్లను...
బంగారం ధరలు ఒక్కరోజులోనే భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు రూ.2,290 పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రా. ధర...
ఢిల్లీ బాంబు పేలుడు ఘటనలో 18 మందిని అరెస్టు చేశారు. హస్తిన, UP, కశ్మీర్ తోపాటు వివిధ రాష్ట్రాలను భద్రతా దళాలు జల్లెడ...
సాధారణ వ్యక్తి జీవితంలోని సుఖదుఃఖాలు, విషాదాలను నవలలో కళ్లకు కట్టిన డేవిడ్ సలాయ్ కి బుకర్ ప్రైజ్ దక్కింది. 51 ఏళ్ల ఈ...
ఢిల్లీ బాంబు పేలుడులో ఒక్కో విషాద గాథ బయటకు వస్తోంది. హస్తినకు 600 కి.మీ. దూరంలో ఉండే UPలోని శ్రవస్తికి చెందిన భూరే...
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అయితే హస్తం పార్టీ, BRS మధ్య స్వల్ప తేడా...
బిహార్ లో NDA కూటమికి తిరుగులేదని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. మహాఘట్ బంధన్(MGB) మరోసారి ప్రతిపక్షానికే పరిమితమని తేల్చాయి. అన్ని సర్వేలు అదే...
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక ముందడుగు పడింది. ఫరీదాబాద్ అల్-ఫలాహ్(Al-Falah) వర్సిటీలో ఆరుగురు జూ.డాక్టర్లను అరెస్టు చేశారు. ప్రొఫెసర్ గా పనిచేసిన...
మొంథా తుపాను(Cyclone)తో నష్టపోయిన బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. తక్షణ సాయంగా రూ.12.99 కోట్లను విడుదల చేస్తూ రెవెన్యూ...