August 27, 2025

jayaprakash

బ్రిటిష్ వలసరాజ్య దోపిడీకి నిదర్శనంగా నిలిచిన కోహినూర్ వజ్రం(Diamond) త్వరలోనే భారత్ కు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో పర్యటిస్తున్న బ్రిటన్ సాంస్కృతిక,...
భారత్ తో యుద్ధం వస్తే పాకిస్థాన్ పని 4 రోజుల్లోనే ఖతమవుతుందని వార్తా సంస్థ ANI అంచనా వేసింది. మందుగుండు కొరతతో కేవలం...
యుద్ధం(War)తోనే కాదు.. ప్రత్యర్థిని పరోక్షంగానూ దెబ్బకొట్టొచ్చని నిరూపించింది భారత్. పహల్గామ్ దాడి తర్వాత దాయాదిని కోలుకోకుండా చేస్తున్న కేంద్రం.. తాజాగా ఆ దేశ...
తెలంగాణ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary)గా కె.రామకృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక శాఖలో కీలకంగా వ్యవహరించిన ఆయన.. వరుసగా 11 బడ్జెట్లు...
కులగణన(Caste Enumeration) చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్...
ఇస్కాన్(ISKCON) ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ కు బంగ్లాదేశ్(Bangladesh)లో ఎట్టకేలకు బెయిల్ దొరికింది. రాజద్రోహం కేసులో అరెస్టయి జైలులో ఉన్నారాయన. తొలుత ఈయనకు అనుకూలంగా...
పదో తరగతి ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. రెగ్యులర్, ప్రైవేటు రెండింట్లోనూ అమ్మాయిలదే హవా. రెగ్యులర్ ఉత్తీర్ణత 92.78% కాగా.....
పదోతరగతి(Tenth) ఫలితాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో విడుదల చేశారు. www.bse.telangana.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4...
పహల్గామ్ దాడి(Attack) తర్వాత పాక్ తో ఉద్రిక్తతలు ముదిరిన వేళ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డును...