పహల్గామ్ ఉగ్రదాడితో పర్యాటకులు(Tourists) లేక కళ తప్పిన కశ్మీర్ లోయ.. అమర్ నాథ్ యాత్రతో పునరుజ్జీవం పొందనుంది. జులై 3న మొదలయ్యే యాత్ర...
jayaprakash
అణు స్థావరాలే(Nuclear Sites) లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఇరాన్ కు భారీ నష్టం కలిగింది. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట చేపట్టిన...
రాష్ట్రంలో భారీస్థాయిలో IASలకు స్థానచలనం(Transfer) కలిగింది. 33 మందిని బదిలీ చేస్తూ CS కె.రామకృష్ణారావు ఉత్తర్వులిచ్చారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశాంక్ గోయల్...
విమాన ప్రమాదంలో.. గుజరాత్ మాజీ CM విజయ్ రూపానీ ప్రాణాలు కోల్పోయారు. 242 మందిలో ఒక్క వ్యక్తి మాత్రమే బతికి బయటపడగా, రూపానీ...
అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన విమానం… చూస్తుండగానే కుప్పకూలి మెడికల్ కాలేజీపై పడింది. మంటలతో భవనంపై పడటంతో అందులోని ఐదుగురు...
గుజరాత్ లోని అహ్మదాబాద్(Ahmedabad)లో విమానం కుప్పకూలింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే మేఘనీనగర్ ప్రాంతంలో...
గుజరాత్ లోని అహ్మదాబాద్(Ahmedabad)లో విమానం కుప్పకూలింది. విమానాశ్రయం సమీపంలోని మేఘని ప్రాంతంలో టేకాఫ్ అయిన వెంటనే ఘటన జరగ్గా.. భారీగా పొగలు వచ్చాయి....
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య పెద్దయెత్తున పెరుగుతోంది. మొత్తం 7,154 యాక్టివ్ కేసులుండగా, నిన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మృతుల...
బంగ్లాదేశ్ చీఫ్ మహ్మద్ యూనస్ కు ప్రధాని మోదీ పంచ్ తగిలింది. షేక్ హసీనా(Sheik Hasina) నోరు మూయించండంటూ మోదీకి బంగ్లా చీఫ్...
రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రధాన శత్రువు KCR కుటుంబమేనని, తాను ఉన్నంత వరకు ఆయన కుటుంబానికి కాంగ్రెస్ లో ఎంట్రీ లేదని రేవంత్...