2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా డివిడెండ్ కేటాయించింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూ.2.69...
jayaprakash
సింధు జలాలు పాక్ కు రాకపోతే మరణ మృదంగమేనని ఆ దేశ సెనెటర్(Senator) సయ్యద్ అలీ జఫర్ అన్నారు. భారత్ విసిరిన ‘వాటర్...
కేసీఆర్-కవిత(Kavitha) మధ్య సాగిన లేఖాస్త్రం ఒక డ్రామాకు నిదర్శనమని BJP విమర్శించింది. వారిద్దరి మధ్య మాటలు లేవనడానికి ఆ లేఖనే రుజువని(Proof) కేంద్ర...
పోక్సో కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ వినూత్న తీర్పు కేసు వివరాలు చూస్తే… 24 ఏళ్ల వ్యక్తి మైనర్ బాలికతో లైంగిక...
భారతదేశంలోని బంగ్లాదేశీయుల్ని కేంద్రం గుర్తించింది. వారిని(Immigrants) సాగనంపేందుకు ధ్రువీకరణను వేగవంతం చేయాలని ఆ దేశానికి సూచించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 2,360 మంది కంటే...
వారిద్దరికీ త్వరలోనే ఎంగేజ్మెంట్. ప్రియురాలి చేతికి తొడిగేందుకు మొన్ననే ఉంగరం(Ring) కూడా కొన్నారు. కానీ ఇంతలోనే ఉగ్రవాదుల కాల్పులు ఆ యువ జంటను...
సమాఖ్య సూత్రాన్ని దెబ్బతీస్తూ అన్ని హద్దులు దాటుతోందని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED)పై సుప్రీంకోర్టు మండిపడింది. తమిళనాడు నిర్వహిస్తున్న మద్యం దుకాణాలపై దాడుల్ని తప్పుబట్టింది....
‘ఆపరేషన్ సిందూర్’ భారత ఉక్రోషం కాదని, అది మన రౌద్ర రూపానికి నిదర్శనమని ప్రధాని మోదీ(Modi) అన్నారు. ‘పాకిస్థాన్ ప్రత్యక్ష యుద్ధం చేయబోదు.....
భారత అంతర్గత సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు అందించిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు కోర్టు రిమాండ్ విధించింది. ఆమెకు 4 రోజుల రిమాండ్...
‘ఆపరేషన్ సిందూర్’ కంటిన్యూ అవుతుందని విదేశాంగ మంత్రి(External Affairs) సుబ్రమణ్యం జైశంకర్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 22 నాటి పహల్గామ్ తరహా దాడి...