25 నిమిషాల్లో 24 క్షిపణులు… అర్థరాత్రి 1:05 నుంచి 1:30 గంటలు… భూతల, ఆకాశ మార్గాన దాడులు… ఇలా భారత్ జరిపిన ముప్పేట(All...
jayaprakash
ఆపరేషన్ సింధూర్(Sindoor)తో భారత్ జరిపిన దాడుల్లో ఉగ్ర సంస్థ(Terrorist Group) చీఫ్ కుటుంబమంతా హతమైంది. బహవల్ పూర్ క్యాంపుపై జరిపిన దాడిలో జైషే...
పాకిస్థాన్, ఆక్రమిత కశ్మీర్లో(POK) జరిపిన దాడులపై సైన్యం వివరాలు వెల్లడించింది. మొత్తం 21 ఉగ్రవాద స్థావరాల్ని(Shelters) గుర్తించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ,...
పాకిస్థాన్ సరిహద్దు కలిగిన రాష్ట్రాల్లోని జిల్లాల్లో విద్యాసంస్థలు మూసివేశారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్...
అర్థరాత్రి 1:44 గంటలకు మెరుపుదాడి.. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దళాల భీకర దాడులతో పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లోని తొమ్మిది స్థావరాలు ధ్వంసం.....
ఉగ్రవాదం(Terrorism)పై భారత్ పోరాటానికి ఖతార్(Qatar) మద్దతు ప్రకటించింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(OIC)లో సభ్య దేశమైన ఖతార్.. మిగతా దేశాలకు భిన్నంగా భారత్...
ప్రధానమంత్రి మోదీ(Modi)పై కాంగ్రెస్ అధ్యక్షుడు(AICC Chief) మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంటెలిజెన్స్ నివేదికతోనే గత నెలలో ప్రధాని జమ్మూకశ్మీర్ టూర్...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబులాపురం మైనింగ్ కేసు(OMC)లో ఐదుగురిని దోషులుగా తేల్చిన నాంపల్లి CBI కోర్టు.. మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. గాలి...
TGSRTC కార్మికులు చేపట్టబోయే సమ్మె(Strike) వాయిదా పడింది. యూనియన్లతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు ఫలించాయి. సమస్యల పరిష్కారంపై...
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)లో పాకిస్థాన్ కు గట్టి షాక్ తగిలింది. కశ్మీర్(Kashmir) అంశంతో పక్కదారి పట్టించాలని చూడటంపై సభ్య దేశాలు ప్రశ్నల వర్షం...