June 5, 2025

తెలంగాణ

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. పార్టీ మీటింగ్ కోసం హైదరాబాద్...
యాదాద్రి శ్రీలక్షీనరసింహస్వామి ఆలయం భక్తుల రద్దీతో కిక్కిరిసింది. స్వయంభువుడికి ఆర్జిత పూజలతోపాటు క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి సహస్ర నామార్చనల పర్వాలు విశేషంగా చేపట్టారు. వేకువజామునే...
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారికి బోనాలు సమర్పించే క్రతువు ఘనంగా మొదలైంది. వేకువజాము నుంచే అమ్మవారి...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఉన్న ఛార్జీలే ఇప్పటికీ ఉన్నాయని, వాటిని వెంటనే పెంచకపోతే ప్రైవేటు రవాణా రంగం స్తంభించేలా పిలుపునిస్తామని ఆటో మోటార్...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వరంగల్ లో పర్యటిస్తారు. రూ.500 కోట్లతో చేపట్టే గూడ్స్ రైల్ వ్యాగన్ల తయారీ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు....
షార్ట్ సర్క్యూట్ ప్రభావంతో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు వచ్చాయి. హావ్ డా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఈ రైలుకు...
కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు IASలకు హైకోర్టు జరిమానా విధించింది. సీనియర్ IASలు నవీన్ మిట్టల్, వాకాటి కరుణతోపాటు కళాశాల విద్య ప్రాంతీయ...
రాష్ట్రంలో మరో ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతి లభించింది. ప్రతి నూతన జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వ...
BJP సీనియర్ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు JP నడ్డా ఆర్డర్స్ ఇచ్చారు. నిన్న...
తెలంగాణ బీజేపీకి కొత్త టీమ్ వచ్చేసింది. పార్టీ ప్రెసిడెంట్, ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీలకు సీనియర్లు నియామకమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా జి.కిషన్...