ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా ఉద్యోగాలకు ఎసరు వస్తుందని భావిస్తున్న తరుణంలో అదే AI ఆధారంగా 100 ప్రాజెక్టులకు పొందినట్లు కాగ్నిజెంట్ తెలిపింది....
కమర్షియల్ టాక్సెస్ డిపార్ట్ మెంట్ లో సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్ల కోసం ఎదురుచూస్తున్న అధికారులకు ఎట్టకేలకు మోక్షం లభించింది....
దిల్లీ పాలనాధికారాల బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 102 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటికే ఈ...
చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ పరిభ్రమణం అత్యంత క్లిష్టతర దశకు చేరుకుంటోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO ప్రకటించింది. ప్రస్తుతం జాబిల్లికి 170...
పాటల బుల్లెట్ గా ప్రసిద్ధి గాంచి బుల్లెట్ నే శరీరంలో భాగంగా చేసుకున్న అమర గాయకుడి అంతిమ ఘట్టం పూర్తయింది. కాలికి గజ్జె...
ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ హైకోర్టు అనర్హత వేటు వేసిన కొత్తగూడెం MLA వనమా వెంకటేశ్వర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అనర్హతపై...
చేనేత కార్మికులందరికీ గుర్తింపు కార్డు(Identity Card)లు అందిస్తామని మంత్రి KTR తెలిపారు. నేతన్నకు బీమాను వెంటనే ఇవ్వడంతోపాటు కొత్తగా 16 వేల మగ్గాలు...
తెలంగాణ ఉద్యమ పాటకు ఊపిరిలూదిన జన గాయకుడు గద్దర్ అంత్యక్రియలకు.. ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నారు. ప్రజాగాయకుడి అంతిమ ఘట్టానికి రావాలని సీఎం నిర్ణయించుకున్నారు....
ప్రజలకు న్యాయం చేయడమే మా సంకల్పం తప్ప పోలవరం క్రెడిట్ మాకే కావాలన్న ఆశ లేదని ముఖ్యమంత్రి(Chief Minister) వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS)లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎమర్జెన్సీ వార్డులో మంటలు రావడంతో రోగులు,...